గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ఖ్యాతిని చాటేలా చుట్టగుంట జంక్షన్ అభివృద్ధి చేయనున్నామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం రూ.2.20 కోట్లతో చుట్టగుంట జంక్షన్ అభివృద్ధికి చేపట్టనున్న పనులకు ఎం.ఎల్.సి. లేళ్ళ అప్పిరెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎం.ఎల్.ఏ. మద్దాలి గిరిధర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నంలతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వై.సి.పి. పాలకవర్గం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి పనులను పార్టీలకు …
Read More »Tag Archives: guntur
కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ కార్మికురాలు కుమార్తెకు ఎక్స్ గ్రేషియా చెక్ ని బుధవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ప్రజారోగ్య విభాగంలో అవుట్ …
Read More »నగర ప్రజలకు మెరుగైన త్రాగునీరు అందించడానికి చర్యలు
-పైప్ లైన్ మరమత్తులు, ఇంటర్ కనెక్షన్ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తీ -శుక్రవారం నుండి యధావిధిగా సరఫరా -పనులను బుధవారం పరిశీలించిన కమిషనర్ కీర్తి చేకూరి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు మెరుగైన త్రాగునీరు అందించేందుకు, రానున్న వేసవిలోపే పైప్ లైన్ల మీద ఏర్పడిన లీకుల మరమత్తులను పూర్తీ చేసేలా ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ సంజీవయ్య నగర్ రైల్వే క్రాసింగ్ గేటు వద్ద, …
Read More »ఎండియు ట్రక్ ఆపరేటర్స్ భర్తీకి దరఖాస్తు కు ఆహ్వానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వుల ప్రకారం గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో రైస్ కార్డు కలిగిన వారికి ఉచిత రేషన్, సరుకులు ప్రజల ఇళ్ళ వద్దకు సరఫరా చేయుటకు 3 మంది ఎండియు ట్రక్ ఆపరేటర్స్ భర్తీకి ఆసక్తి కల్గిన వారు దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో 88 మంది ఎండియు ట్రక్ ఆపరేటర్స్ ని …
Read More »గోరంట్ల, నగరాలు ప్రాంతాల్లో వారం రోజులపాటు త్రాగునీటి సరఫరాలో అంతరాయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేందుకు 800 డయా పైప్ లైన్ నుండి 900 డయా పైప్ లైన్ కు మార్చే ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న ఇంటర్ కనెక్షన్ పనుల వలన గోరంట్ల, నగరాలు ప్రాంతాలకు ఈ నెల 22 నుండి 28 (బుధవారం నుండి వచ్చే మంగళవారం) వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్ …
Read More »బహుళ అంతస్తు నిర్మాణాలకు ఎల్.టి.పి.లు తప్పనిసరి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతన బహుళ అంతస్తు నిర్మాణాలకు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్.టి.పి.)లు తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలతోనే డి.పి.ఎం.ఎస్.లో అప్ లోడ్ చేయాలని, లేకుంటే తగు చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గారు ఇన్నర్ రింగ్ రోడ్, వికాస్ నగర్, శ్యామల నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలు పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తదుపరి అనుమతులపై తగు …
Read More »కార్మికులకు అండగా ఉంటా…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో కార్మికులకు అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ కార్మికురాలు భర్తకు ఎక్స్ గ్రేషియా చెక్ ని సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ …
Read More »22, 23 (బుధ, గురువారాల్లో) తేదీల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్స్ పనుల కోసం ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్.ఎల్.ఆర్.కు త్రాగునీరు సరఫరా ప్రస్తుతం …
Read More »వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు బుధవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 381 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ …
Read More »ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు. కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదుల పరిష్కారం, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల …
Read More »
Prajavartha Online Telugu News