-నగర కమిషనర్ కీర్తి చేకూరి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నేటితరం విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకుని ముందడుగేయాలని గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. బుధవారం రాత్రి స్థానిక మార్కెట్కూడలి లోని హిందూ కళాశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న సైన్స్ ఎక్స్పో-2023 ముగింపు సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు కళాశాల ప్రిన్సిపాల్ పీఎంప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్కఅతిథి కీర్తి చేకూరి మాట్లాడుతూ సైన్స్ అభివృద్ధి చెందినప్పుడే సమాజం …
Read More »Tag Archives: guntur
మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో బకాయి ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డ్లు, హోర్డింగ్ ఏజన్సీల నుండి మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలని, ఏసిపి, టిపిఎస్ ల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మీడియా డివైజ్ ఫీజుల వసూళ్లలో పురోగతి లేదని, ప్రత్యేక బృందాల ద్వారా …
Read More »ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు. కమిషనర్ గారు తొలుత గతవారం స్పందన ఫిర్యాదుల పరిష్కారం, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి …
Read More »వైఙ్ఞానిక ప్రదర్శనలు నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి
-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వి.సి. ప్రొఫెసర్ పి. రాజశేఖర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగంలో వైఙ్ఞానిక ప్రదర్శలను ఏర్పాటు చెయ్యటం ఎంతైనా అవసరమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పట్టేటి రాజశేఖర్ అన్నారు. సోమవారం ష్థానిక మార్కెట్ కూడలి లోని హిందూ కళాశాలలో ఆంధ్ర ప్రదేశ్రాష్ట్ర సైన్స్ సిటీ సౌజన్యంతో మూడు రోజుల పాటు జరుగనున్న సైన్స్ ఎక్స్పో-2023 ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు కళాశాల ప్రిస్సిపాల్ పీఎం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి పట్టేటి …
Read More »ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న లే అవుట్స్ లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్ త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ పేరేచర్లలోని జగనన్న లే అవుట్ లో నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులతో కలిసి ఇళ్ళ నిర్మాణ పనుల వేగవంతం పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్స్ లో లబ్దిదారులు …
Read More »వార్డ్ సచివాలయాల్లో ఆధార్ సెంటర్స్ ఏర్పాటు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఆధార్ సెంటర్స్ ఏర్పాటు చేశామని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని 207 వార్డ్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ స్పెషల్ సెంటర్ ను అదనపు కమిషనర్ పి.రోజ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ఆధార్ సేవల కోసం 9 వార్డ్ సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశామని, …
Read More »ఉత్తర్వులను రియల్ ఎస్టేట్ యజమానులు సద్వినియోగం చేసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ లే అవుట్స్ లో 5 శాతం భూమి పేదలకు కేటాయించాలనే జి.ఓ.145ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఈ అవకాశాన్ని వెంచర్స్ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణాల్లో ప్రైవేట్ లే అవుట్స్ వారు 5 శాతం పేదల ఇళ్ళ నిర్మాణం కు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ బుధవారం జి.ఓ.ఎం.ఎస్. నంబర్ 13ని …
Read More »డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల విస్తరణ పూర్తి అయిన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అందుకు తగిన విధంగా విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, సిపిడిసిఎల్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్ అధికారులతో, సిపిడిసిఎల్, ఆర్ అండ్ బి అధికారులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర శాఖలతో సమన్వయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »త్రాగు నీటి సరఫరాలో సమస్యలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో కాలంలో గుంటూరు నగరంలో త్రాగు నీటి సరఫరాలో సమస్యలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు కమీషనర్ కీర్తి చేకూరి తెలియచేశారు. మంగళవారం గుంటూరు నగరంలోని యల్.యల్.ఆర్ రిజర్వాయర్ కు నీటిని సరఫరా చేయుట సంగం జాగర్లమూడి వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. పర్యటనలో తొలుతగా జాగర్లమూడి ప్లాంట్ నుండి ఎంత వాటర్ యల్.యల్.ఆర్ రిజర్వాయర్ కు సరఫరా అగుతుంది, త్రాగు నీటి సరఫరా …
Read More »నేటి తరానికి స్వాతంత్రోద్యమ స్పూర్తి “దండి మార్చ్” విగ్రహాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నేటి తరానికి స్వాతంత్రోద్యమ స్పూర్తిని అందించడానికే “దండి మార్చ్” విగ్రహాలను గుంటూరు నగరంలోని కాకాని వై జంక్షన్ నందు ఏర్పాటు చేయుట జరిగిందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తెలిపారు. ఈ నెల 26 న ఆవిష్కరించనున్న దండి మార్చ్ విగ్రహ ఏర్పాట్లను యం.యల్.సి లేళ్ళ అప్పిరెడ్డి, నగర కమీషనర్ కీర్తి చేకూరి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు …
Read More »
Prajavartha Online Telugu News