Breaking News

Tag Archives: guntur

గుంటూరు శ్రీ చౌడేశ్వరి చంద్రశేఖర సరస్వతి శ్రీచక్రాలయంలో దిగ్విజయంగా దసరా మహోత్సవాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: భారతదేశంలోనే తొలిసారిగా ఇరవై మూడు కోట్ల శ్రీవిద్య బీజాక్షరములకు నిక్షిప్తం చేయబడి గుంటూరు నల్లపాడు రోడ్డు సాయినగర్ మూడోలైన్లో 206 అడుగులు ఎత్తులో నిర్మితమైన స్థూపంపై రెండు అడుగుల శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన శ్రీమహాగణపతి శ్రీకుమారస్వామి సహిత శ్రీ చౌడేశ్వరీ చంద్రశేఖర సరస్వతి త్రిచక్ర ఆలయంలో గత ఎనిమిది రోజులుగా దసరా మహోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం నిత్య అర్చన తిశక్తి ఖడ్గమాల పారాయణం ఉభయదాతల ఆధ్వర్యంలో హోమం సాధారణ భక్తులచే అర్చన సాయంత్రం నిత్యార్చన సామూహిక కుంకుమార్చన …

Read More »

మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి…

– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: దేశవ్యాప్తంగా మద్య రహిత సమాజ స్థాపనే మహాత్మా గాంధీజీకి ఘనమైన నివాళి అని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల రెండవ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ హాల్ లో మద్య వ్యతిరేక ఉద్యమంలో గాంధీజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా శాసనమండలి విప్ డొక్కా …

Read More »

స్వచ్చ సర్వేక్షణ్ – 2022లో జిఎంసికి ఉత్తమ ర్యాంక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: న్యూడిల్లీలోని స్వచ్చ భారత్ మిషన్ ఆజాదీ @75 స్వచ్చ సర్వేక్షణ్-2022 ర్యాంకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారని, అందులో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు సాధించిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూజాతీయ స్థాయిలో స్వచ సర్వేక్షణ్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం 2016 నుండి పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్ధాల తడి పొడి విభజన, …

Read More »

ఆ పాత మధురం…అపూర్వం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక ఆంధ్ర లూథ రన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల క్రితం కలసి చదువుకున్న నాటి విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది పాల్గొన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పించి తమ ఉన్నత స్థికి కారకులైన గురువులను ఘనం గా సత్కరించారు. ఆ నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. గ్రూప్ …

Read More »

సీనియర్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా యువ ఓటర్లకు ఆడర్శనీయంగా నిలుస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: వయోవృద్ధులు (80 ఏళ్ల పైబడిన వారు) మరియు దివ్యాంగ ఓటర్లను గరిష్టంగా ఓటింగ్ లో పాల్గొనడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుంటూరు పశ్చిమ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈ.ఆర్.ఓ.) మరియు నగర అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) బి.శ్రీనివాసరావు అన్నారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశాల మేరకు వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం సూచనల మేరకు నగరంలోని సీనియర్ ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ వృద్ధుల దినోత్సం …

Read More »

హిందీ పక్షోత్సవాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: దేశ ప్రజలందరినీ సమైక్యంగా ఉంచడంలో హిందీ భాష ముఖ్య భూమిక వహిస్తుందని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ అన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన హిందీ పక్షోత్సవ ముగింపు సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ హిందీలో పని చేయడం ద్వారా రాజభాషణ గౌరవించాలని సూచించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ ఆచార్య కాకాని శ్రీకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో ప్రజలందరినీ ఏకతాటిపై …

Read More »

బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో ఇష్టానుసారంగా బ్యానర్లు కడుతున్నారని, అటువంటి సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, …

Read More »

వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా …

Read More »

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందితో పాటుగా పై అధికారుల పై కఠిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందితో పాటుగా పై అధికారుల పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్.  స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ కోబాల్ట్ పేట, కృష్ణ నగర్, విద్యా నగర్, నవ భారత్ నగర్, జెకెసి కాలేజి రోడ్, కల్యాణి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుద్యం నిర్వహణ, ఆక్యుపెన్సి కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  …

Read More »

వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించడం, నూతన వైద్యశాలల నిర్మాణం ద్వారా ప్రాధమిక వైద్య సేవలను బలోపేతం చేసి పేద ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని మాజి మంత్రి, ప్రత్తిపాడు శాసన సభ్యులు మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సోమవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తో కలిసి రెడ్డి పాలెంలో రూ.90 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం విలీన గ్రామాలకు …

Read More »