గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : స్థానిక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించే స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, స్పందన అర్జీలు రీ ఓపెన్ అయితే సంబందిత సిబ్బంది పై చర్యలు తప్పవని విభాగాదిపతులకు నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, …
Read More »Tag Archives: guntur
నిమ్మరాజు చలపతిరావుకి ఆత్మీయ సత్కారం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశం లో తనకు చేసిన సత్కారానికి ప్రతిగా సీనియర్ జర్నలిస్టు, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు ను ఎంతో అభిమానము తో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సత్కరించారు.
Read More »మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి
-చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదు -ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలోనే మాట్లాడాలి -ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు -మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. గుంటూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ఆయన భాష హుందాతనంగా ఉండాలన్నారు. మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన చాలామంది అత్యున్నత స్థానాలకు …
Read More »సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పధకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులు, మెప్మా ఆర్.పి.లు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పధకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. చెప్పారు. గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వెల్ఫేర్ కార్యదర్శులు, మెప్మా ఆర్.పి.లు., సి.ఓ.లు, సి.ఎం.ఎం.లతో ప్రత్యేక సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులకు నేరుగా, వేగంగా అందేందుకు రాష్ట్ర …
Read More »పాఠశాలల్లో నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని, పనులు జరిగే సమయంలో విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమీషనరు ఇజ్రాయిల్ పేటలోని బొర్రా నాగేశ్వరరావు మున్సిపల్ హై స్కూల్ ల్లో నాడు నేడు పనులను పరిశీలించి, విద్యార్ధులతో మాట్లాడి పనుల వేగవంతం పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, శానిటరీ కార్యదర్శులు మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. స్పష్టం చేశారు. గురువారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా సీతానగర్, అరుంధతి నగర్, ఇజ్రాయిల్ పేట, మణిపురం, బ్రాడిపేట తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన సి.సి. రోడ్లు, డ్రైయిన్ పనుల నాణ్యతలను తనిఖీ చేసి అధికారులకు, సచివాలయ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »అర్జీలను సత్వరమే పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించే స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, స్పందన అర్జీలు రీ ఓపెన్ అయితే సంబందిత సిబ్బంది పై చర్యలు తప్పవని విభాగాదిపతులకు నగర నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత గతవారం …
Read More »నష్ట పరిహారాలు, ఇతర ప్రయోజనాలు 15 రోజుల్లోపు అందేలా చర్యలు తీసుకుంటాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు ప్రమాదవశాత్తు లేదా సాదారణంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు నగరపాలక సంస్థ నుండి అందాల్సిన నష్ట పరిహారాలు, ఇతర ప్రయోజనాలు 15 రోజుల్లోపు అందేలా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ విభాగంలో పని విధులు నిర్వహిస్తూ మరణించిన తోకల కిషోర్ కుమార్ భార్య రత్న కుమారి కి ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షలు, మట్టి …
Read More »నగరంలో ప్రధాన రోడ్ల విస్తరణ వేగవంతం
-ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న విస్తరణ పనుల్లో పురోగతి -దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత -నగరాభివృద్ధిలో కీర్తి ఐఏఎస్ మార్క్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం విస్తృతంగా పెరిగిన జనాభా, ట్రాఫిక్ కి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు అనుగుణంగా ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు ప్రస్తుతం వేగవంతం అయ్యాయి. గుంటూరు నగర కమిషనర్ గా కీరి చేకూరి భాధ్యతలు తీసుకున్న నాటి నుండి నగర ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న …
Read More »ప్రతి ఓటరు తమ ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం వారి ఉత్తర్వుల మేరకు దేశంలోని ప్రతి ఓటరు తమ ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓ.) ఓటర్లకు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్టార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏఎస్ అన్నారు. ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డే లో భాగంగా బి.ఎల్.ఓ.లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను టి.జె.పి.ఎస్. కాలేజి, రామన్న పేటలోని …
Read More »
Prajavartha Online Telugu News