గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశం లో తనకు చేసిన సత్కారానికి ప్రతిగా సీనియర్ జర్నలిస్టు, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు ను ఎంతో అభిమానము తో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సత్కరించారు.
Prajavartha Online Telugu News