గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 4 వ తేదీన (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవల్ అధికారులు వారి పోలింగ్ బూత్ ల యందు ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేయడానికి అందుబాటులో ఉంటారని నగర కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్టార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ …
Read More »Tag Archives: guntur
నగరంలో రోడ్ల మీద, కాల్వల్లో చెత్త వేస్తె స్పాట్ ఫైన్
-మొబైల్ యాప్ ఆవిష్కరించిన నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ -సచివాలయ కార్యదర్శులకు మొబైల్ యాప్ ద్వారా ఫైన్స్ విధించే అధికారం -స్వచ్చ నగరంకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇక నుండి రోడ్ల మీద కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికీ స్పాట్ ఫైన్ తప్పదని, ప్రతి సచివాలయ కార్యదర్శికి ఫైన్స్ విధింపుకు ప్రత్యేక యాప్ రూపొందించామని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. తెలిపారు. శనివారం కమిషనరు తమ చాంబర్ లో యాప్ …
Read More »స్వచ్చ గుంటూరు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరులో భాగంగా నగరాన్ని సుందరంగా అభివృద్ది చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగా జంక్షన్ ల అభివృద్ధికి కార్యాచరణ సిద్దం చేశామని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. తెలిపారు. శనివారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా కాకాని వై జంక్షన్, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట, చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్, చుట్ట గుంట జంక్షన్ లను పరిశీలించి, అభివృద్ధి పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »నగరంలో పారిశుద్యం మెరుగ్గా జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదని, ఇక నుండి సచివాలయాల వారీగా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే శానిటేషన్ కార్యదర్శులు, ఇన్సెపెక్టర్ల పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సచివాలయాల శానిటేషన్ కార్యదర్శులతో, నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులతో కమిషనర్ గారు నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, సర్వీస్ రిక్వస్ట్ లు, …
Read More »పచ్చదనం పెంపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్డం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జగనన్న హరిత వనాల్లో భాగంగా పచ్చదనం పెంపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్డం చేశామని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తారని నగర కమీషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. తెలిపారు. శుక్రవారం కమిషనరు తమ చాంబర్ లో ఏ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు, నగరపాలక సంస్థ ఎస్.ఈ., ఏడి.హెచ్.లతో నగరంలో చేపట్టే పనుల పై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పచ్చదనం పెంపు …
Read More »వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూ…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు మంగళవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 175 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ …
Read More »నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయడం జరుగుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బహుళ అంతస్తు భవనాల నిర్మాణ సమయంలో సెట్ బ్యాక్ లో ఎటువంటి నిర్మాణాలు చేసినా నగరపాలక సంస్థ నుండి ఎన్.ఓ.సి. జారి చేయడం జరగదని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గోరంట్ల, జె.కి.సి.కాలేజి రోడ్ ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, పెద్ద పలకలూరు రోడ్ విస్తరణ పనులను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బహుళ అంతస్తు భవనాలు తప్పనిసరిగా …
Read More »చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు సేవలు అభినందనీయం…
– ఉద్యోగ విరమణ సమావేశంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో 38 ఏళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి గుంటూరు పట్టణ పరిధిలోని గోరంట్ల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన చిలక నాగేశ్వరరావు సేవలు మరువలేనివని బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు అన్నారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ చేయనున్న నాగేశ్వరావు కు బ్యాంకు అధికారులు సిబ్బంది మంగళవారం ఘనంగా …
Read More »అనుమతి లేకుండా వాల్ రైటింగ్స్ రాసినా, పోస్టర్స్ అంటించినా భారీ మొత్తంలో అపరాధ రుసుం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రభుత్వ భవనాలు, గోడలపై అనుమతి లేకుండా వాల్ రైటింగ్స్ రాసినా, పోస్టర్స్ అంటించినా భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించడంతో పాటు పోలీసు కేసులు కూడా నమోదు చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాల గోడలపై అనధికారికంగా వాల్ పెయింటింగ్ వేస్తున్న, వ్యర్ధాలను రోడ్ల మీద వేస్తున్న టిఫిన్ షాప్స్, ఫ్లెక్స్ షాప్స్ వారి నుండి కమిషనర్ గారి ఆదేశాల మేరకు …
Read More »ఇంజినీరింగ్ అధికారులు, వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులతో కమిషనర్ ప్రత్యేక సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జరిగే అభివృద్ధి పనుల వివరాలు పక్కగా నమోదు చేయడానికి, పనులు పూర్తీ చేసిన వెంటనే బిల్స్ ప్రాసెస్ వేగంగా చేయడానికి వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులకు ఎం.బుక్ నమోదు భాధ్యత కేటాయించబోతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. శుక్రవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు, వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులతో కమిషనర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఎం.బుక్ కీలకమని, పనుల వివరాలు …
Read More »
Prajavartha Online Telugu News