గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సేవలు ఎంతో అభినందనీయమని చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గోరంట్ల శాఖ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు, సీనియర్ చీఫ్ మేనేజర్ పి అమర్నాథ్ రెడ్డి, బిఎస్ఎన్ఎల్ గుంటూరు జిల్లా సలహా కమిటీ సభ్యులు మరియు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు …
Read More »Tag Archives: guntur
మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్ ప్రతి గురువారం ఏర్పాటు చేశామని, కార్మికులు తమ సమస్యల పై నేరుగా తమకు అర్జీలు లేదా ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »ప్రజలకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, వాలంటీర్లపై చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరంలోని వార్డ్ సచివాలయాల పనితీరు, మౌలిక వసతులు, ప్రజలకు అందుతున్న సేవలపై నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు నోడల్ అధికారుల వారీగా సచివాలయాల్లో మౌలిక వసతుల వివరాలు, కార్యదర్షుల, వాలంటీర్ల …
Read More »వీధి వ్యాపారులను గుర్తించి, వారికి సమగ్ర విధానం అమలు చేయడానికి చర్యలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి వ్యాపారులను గుర్తించి, వారికి సమగ్ర విధానం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, మెప్మా సిబ్బంది, వెండింగ్ కమిటి సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్ర విధానం తీసుకురానున్నామని తెలిపారు. ఈ నెల 30 లోపు సచివాలయాల వారీగా …
Read More »అనుమతి లేకుండా, అనాలోచితంగా చెట్లను తొలగిస్తే కేసులు నమోదు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా, అనాలోచితంగా చెట్లను తొలగిస్తే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్య రక్షణలో చెట్లు కీలకంగా ఉంటాయని, కాని కొందరు అనాలోచితంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం చెట్లను తొలగిస్తున్నారన్నారు. ఇంటి ముందు ఉన్న చెట్ల ఆకులు రాలుతున్నాయని, కొమ్మలు ఇంటి మీదకు వాలిపోతున్నాయని, ఇంటి ముందు …
Read More »35 వార్డు వాలంటీర్ల పోస్టులు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న35 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.25-8-2022న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను నోటీసు బోర్డుల యందు ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి …
Read More »భవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బహుళ అంతస్తు భవనాల నిర్మాణ సమయంలో సెట్ బ్యాక్ లో ఎటువంటి నిర్మాణాలు చేసినా నగరపాలక సంస్థ నుండి ఎన్.ఓ.సి. జారి చేయడం జరగదని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నవభారత్ నగర్, విద్యా నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ బహుళ …
Read More »గుంటూరు శ్రీ చక్రాలయంలో శ్రీ చండి మహా యాగం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం లో తొలిసారిగా 23 కోట్ల శ్రీ విద్యా బీజాక్షరములను క్షిప్తం చేయబడి గుంటూరు నల్లపాడు రోడ్డు సాయినగర్ 3వ లైన్ లో 20 అడుగుల ఎత్తులో నిర్మించిన స్ధూపం పై రెండు అడుగుల శ్రీచక్రం ప్రతిష్టంచబడిన శ్రీ చక్రాలయం లో ఆదివారం ఉదయం “శ్రీ చండీ మహాయాగం” జరిగింది.ఇక్కడ నూతనంగా ప్రారంభించబడిన నిర్మాణాలలో శ్రీ చక్ర కళ్యాణ వైభవ మందిరం రెండు శ్లాబులతో నిరాటంకంగా పూర్తయిన నేపధ్యంలో లోకకళ్యాణార్ధం కార్రకమం నిర్వహించడం జరిగిందని ముఖ్య సారధి…ఆలయ …
Read More »స్పందనలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించే స్పందనలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని విభాగాదిపతులను నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం …
Read More »అధికారులు సమన్వయంతో పని చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలో వర్షాలకు డ్రైన్లు ఓవర్ ఫ్లో కాకుండా ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని, కాల్వల మీద ఆక్రమణలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు కోబాల్ట్ పేట, కృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున డ్రైన్ల శుభ్రంను అధిక ప్రాధాన్యతగా విధులు నిర్వహించాలని, మధ్యాహ్నం …
Read More »
Prajavartha Online Telugu News