గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, రోడ్ల మీద లేదా కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ విద్యా నగర్, చంద్రమౌళి నగర్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, పారిశుధ్య కార్మికులు మరియు ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత …
Read More »Tag Archives: guntur
డిపాజిట్లపై అత్యధిక వడ్డీ…
-సిజిజిబి చీఫ్ మేనేజర్ నాగేశ్వరరావు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు గా చరిత్రకెక్కిందని ఆ బ్యాంకు గోరంట్ల శాఖ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు అన్నారు. దాదాపు 250 ఫ్లాట్స్ తో కూడిన శివా గ్రీన్ వ్యాలీలో బ్యాంకు అధికారులు, సిబ్బంది రెండు రోజులపాటు తమ బ్యాంకు పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ …
Read More »వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తా…
-యడ్లపాటి రఘునాధబాబు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నేను నా జీవితాంతం వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని,రైతుల సంక్షేమానికి పాటు పడతానని టుబాకో బోర్డు చైర్మన్ గా పదవీ విరమణ చేసిన యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ ఆదివారం మధ్యాహ్నం గుంటూరులోని రామన్నపేట ఒకటవ లైన్ లో గల మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హల్ లో జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన యడ్లపాటి రఘునాధబాబు అభినందన …
Read More »సోమవారం స్పందన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 1వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని, …
Read More »పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మాస్టర్ ప్లాన్, ఆర్.డి.పి. ప్రకారం పందుల కాలని దగ్గర పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పందుల కాలనీలో పైప్ లైన్ వెళ్లే ప్రాంతాన్ని పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తీ కావచ్చాయని, హెడ్ వాటర్ వర్క్స్ నుండి …
Read More »నగర పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్గించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుద్యం మెరుగుదలకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని, నగర పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అన్నారు. బుధవారం కమిషనర్ ప్రజారోగ్య విభాగ అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం తమ చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో సచివలయాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వాములు చేయాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికీ తొలుత అవగాహన కల్గించాలన్నారు. పారిశుధ్యం సరిగా …
Read More »ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్ గారు కొరెటేపాడు చెరువు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత వలివీరారెడ్డి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలో అతి పెద్దదైన కొరెటేపాడు చెరువు వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాంపౌండ్ …
Read More »సిసి రోడ్ ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను ఇంజినీరింగ్ అధికారులు నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ చంద్రమౌళి నగర్ ప్రాంతంలో చేపట్టిన సిసి రోడ్ ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నూతనంగా నిర్మించిన సి.సి.రోడ్ కొలతలను, నాణ్యతను రీబౌండ్ హ్యామర్ తో తనిఖీ చేసి అధికారులు, ఎమినిటి కార్యదర్శులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా …
Read More »నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై శాఖా పరమైన చర్యలు తప్పవు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సమస్యల పరిష్కారం వార్డ్ సచివాలయాల్లోనే జరగాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై శాఖా పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో …
Read More »ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, అందుకు తగిన విధంగా సచివాలయం వారీగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ బస్టాండ్, బాలాజీ నగర్, ఎల్.బి.నగర్, కాకాని రోడ్, ఆర్.టి.సి. కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, పారిశుధ్య కార్మికులు మరియు ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News