గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి IAS గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్ గారు నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి …
Read More »Tag Archives: guntur
యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు పరిశీలను….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చెత్త తరలింపు ఈ.ఆటోలు, చెత్త నుండి విద్యుత్ తయారి ప్లాంట్, సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లను యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు శనివారం నగరపాలక సంస్థ ఈ.ఈ. కొండారెడ్డితో కలిసి పరిశీలించారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ సూచించిన విధంగా యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృంద సభ్యులు 2 రోజుల పాటు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ మరియు …
Read More »56 వార్డు వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న56 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.24-7-2022న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను నోటీసు బోర్డుల యందు ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి …
Read More »లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో గురువారం నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ శానిటేషన్ మరియు ఇంజినీరింగ్ అధికారులను శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో రెండు రోజులు వర్షాలు ఉండ వచ్చని, నగర ప్రజలకు అసౌకర్యం కల్గకుండా రోడ్ల మీద నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని, కాల్వల్లో ఎక్కడా నీరు …
Read More »పర్యావరణ ప్రాజెక్ట్ ల ప్రణాళిక వర్క్ షాప్…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపట్టే రోడ్లు, నూతన ప్రాజెక్ట్ ల నిర్వహణా వ్యయం తగ్గించుకొని, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవడానికి నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, అకౌంట్స్ మరియు ఇంజినీరింగ్ అధికారులకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు పర్యావరణ ప్రాజెక్ట్ ల ప్రణాళిక వర్క్ షాప్ రెండో రోజైన శుక్రవారం కూడా కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ సూచించిన …
Read More »నగరంలో ప్రతి భవనం మరియు నిర్మాణం ఆస్తి పన్ను కల్గి ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రతి భవనం మరియు నిర్మాణం ఆస్తి పన్ను కల్గి ఉండాలని, కావున అడ్మిన్ కార్యదర్శులు అండర్ అసెస్మెంట్లు, అన్ అసెస్మెంట్లను గుర్తించి వారం రోజుల్లో పన్ను విధింపు ప్రక్రియను పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ సచివాలయ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ తమ చాంబర్ లో డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో మరియు జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఆగస్ట్ 11న స్టాండింగ్ కమిటి ఎన్నిక…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఎన్నిక ఆగస్ట్ 11న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతుందని, ఈ నెల 25 నుండి అభ్యర్ధులు నానినేషణ్ దాఖలు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థకు 6 మంది స్టాండింగ్ కమిటి సభ్యుల ఎన్నికకు సంబందించిన నోటీసు జారి చేయడం జరిగిందని, శుక్రవారం ఓటర్ల …
Read More »పారిశుద్యం అందించడం ద్వారా స్వచ్చ గుంటూరు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుద్యం అందించడం ద్వారా స్వచ్చ గుంటూరు సాధనకు ప్రజారోగ్య విభాగ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, పారిశుద్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ లోని డి.ఆర్.సి. సమావేశ మందిరంలో సచివాలయాల అడ్మిన్, ఏ.ఎన్.ఎం., శానిటేషన్ కార్యదర్శులతో జూమ్ ద్వారా, నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులతో నేరుగా కమిషనర్ నగరంలో పారిశుధ్యం, సీజనల్ …
Read More »నగరపాలక సంస్థ ప్రజా అవసరాలకు అనేక ప్రాజెక్ట్ లు చేపడుతుంది… : నగర కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపట్టే రోడ్లు, నూతన ప్రాజెక్ట్ ల నిర్వహణా వ్యయం తగ్గించుకొని, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవడానికి యునిడో సంస్థ సలహాలు ఉపయుక్తంగా ఉంటాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ చేపట్టే ప్రాజెక్ట్ ల ద్వారా మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు పట్టణ ప్రణాళిక, అకౌంట్స్ మరియు ఇంజినీరింగ్ అధికారులకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు పర్యావరణ ప్రాజెక్ట్ ల …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగరపాలక సంస్థ మలేరియా విభాగం యాంటి లార్వా ఆపరేషన్స్ సచివాలయాల వారీగా చేపడుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ లోని మలేరియా శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఆయిల్ బాల్స్ తయారిని తనిఖీ చేసి, బృందావన్ మెయిన్ రోడ్, గుజ్జనగుండ్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News