-నయవంచన దినం.బ్లాక్ డేలో వినుకొండ రాజారావు ఆవేదన. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉద్యోగుల పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగ సంఘాల నాయకులు సాధించిన విజయాలను నేటికీ ఉద్యోగ లోకానికి బహిరంగంగా చెప్పలేక పోవడం శోచనీయం,అని రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగులు ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడ బీఆర్ టియస్ రోడ్డులో నిరసన గళం విప్పారని దీనిని విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుండి అనేక రూపాలలో అనేక మార్గాలలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు …
Read More »Tag Archives: guntur
టెలికం గుంటూరు జిల్లా సలహ కమిటి సబ్యునిగా నిమ్మరాజు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో ప్రతిష్టాకరమైన కేంద్ర ప్రభుత్వ టెలికం శాఖ గుంటూరు జిల్లా సలహా కమిటి సభ్యునిగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు నియమితులైనారు. శుక్రవారం BSNL జిల్లా ఎ.జి.ఎం ప్రసన్న కుమార్ నుంచి నియామక పత్రం అందుకొన్నారు. ఈ కార్యక్రం లో టెలికాం సబ్-డివిజనల్ అధికారి శ్రీ మొండితోక వెంకట్రావు పాల్గొన్నారు . టెలికాం శాఖ గుంటూరు జిల్లా కమిటీలో నిమ్మరాజు చలపతిరావుతో పాటు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా ఉన్నారు. నిమ్మరాజు …
Read More »31న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గోంటారన్నారు. మోదీ ప్రభుత్వంలో భారతీయుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, …
Read More »విజయవంతమైన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాల
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర సంఘటన్ గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భముగా హిందీ భాష లో వకృత్వ పోటీలు, క్విజ్ కాంపిటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ మరియు రాష్ట్రస్థాయిలో నెహ్రు యువకేంద్ర సిబ్బందికి వెబినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు …
Read More »“స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు మరవలేనివి” బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన అమరవీరుల దినోత్సవం షహీద్ దివస్ ను నిర్వహించారు. ఈ సందర్భముగా ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ముందుగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులర్పించిన తరువాత …
Read More »ఘనంగా ముగిసిన సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ వారిచే గుంటూరు వస్త్ర నగర్ నందివెలుగు రోడ్డు లో ప్రతిష్ట చేయబడిన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత కామ్య సిద్ధి వెంకటాచల స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా వైభవోపేతంగా జరుగుతున్న సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ఘనంగా ముగిసాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, కార్యదర్శి ఎం.వి. శేషగిరిరావు, కోశాధికారి మద్దినేని నాగేశ్వరరావు, ఇతర పాలకవర్గ సభ్యులు ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. …
Read More »“యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి” గుంటూరు వెస్ట్ ఎం ఎల్ ఏ మద్దాలి గిరిధర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు వారి ఆద్వర్యం లో స్థానిక జె కె సి కాలేజి లోని ఆడిటోరియంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా యువత స్కిల్స్, లేబర్ వెల్ఫేర్, బేటి బచావో బేటి పడావో, వుమన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్ అండ్ మైనారిటీస్, అర్బన్ డెవలప్మెంట్, వాటర్ అండ్ శానిటేషన్, హోసింగ్ అండ్ …
Read More »మహిళ స్వేచ్ఛాజీవనానికి ‘దిశ’ సమగ్రప్రణాళిక
-జాతీయ మహిళా మాక్ పార్లమెంట్ లో హోం మంత్రి సుచరిత -స్పీకర్ స్థానంలో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ -‘దిశ’, 50శాతం మహిళా రిజర్వేషన్ తదితర బిల్లుల ఆమోదం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో మహిళ ఎవ్వరికీ భయపడకుండా స్వేచ్చగా జీవనం సాగిస్తూ సమగ్రమైన దిశలో పయనించినప్పుడే మహిళ అన్ని రంగాల్లో రాణించేందుకు మార్గం ఏర్పడుతుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జాతీయ మహిళా …
Read More »పేదల ఇళ్ల నిర్మాణం కలేనా ?
-పునాదులకె పరిమితమవుతున్న ఇళ్లు -కాలనీల్లో కనిపించని మౌలిక వసతులు -రుణాలకూ తప్పని ఎదురు చూపులు -లక్ష్యం 15.6 లక్షలు కాగా కేవలం పది వేలే పూర్తి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కలగానే మిగులుతోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తప్ప, గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లను నిర్మించి …
Read More »హోంమంత్రి సుచరిత ని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు మేకతోటి సుచరిత ని నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. బ్రాడీపేట లోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో హోం మినిస్టర్ సుచరిత ని కలిసి పుష్పగుచ్చేం ఇచ్చారు. నూతనంగా డీజీపీ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డి ని హోం మినిస్టర్ సుచరిత, భర్త ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ లు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అంశాల గురించి …
Read More »
Prajavartha Online Telugu News