గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు మరియు సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం, ఎక్స్ గ్రేషియా చెల్లింపు ఫైల్స్ జాప్యం పై సంబందిత సెక్షన్ గుమస్తా, ఏ.ఈ.లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ …
Read More »Tag Archives: guntur
ప్రధాన రహదారి పనుల యుద్ద ప్రాతిపదికన పూర్తీ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: విస్తరణ పనులు ప్రారంభం అయిన ఏటి అగ్రహారం ప్రధాన రహదారి పనుల యుద్ద ప్రాతిపదికన పూర్తీ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల విస్తరణ పనులు చాలా నెమ్మదిగా సాగడంవలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం పట్టణ ప్రణాళిక …
Read More »మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలోని ప్రజలకు స్థానికంగా ఆహ్లాదం కల్గించే అంతర్గత పార్క్ ల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. పార్క్స్ ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. బుధవారం కమిషనర్ బ్రాడిపేట, అరండల్ పేట, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్.టి.సి.కాలని, షాప్ ఎంప్లాయీస్ కాలని, పాత గుంటూరు, శ్రీనివాసరావు తోట, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో ఉన్న పార్క్ లను పరిశీలించి, ఆయా పార్క్ ల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై ఇంజినీరింగ్ అధికారులకు, పార్క్స్ …
Read More »ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాలని ముఖ్యమంత్రి ఆశయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాలని ముఖ్యమంత్రి ఆశయమని, అందుకు తగిన విధంగా రాష్ట్రంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజారోగ్య రక్షణకు నూతనంగా వై.ఎస్.ఆర్. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు జరుగుతుందని మాజీ మంత్రి, పత్తిపాడు ఎం.ఎల్.ఏ. మేకతోటి సుచరిత తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తో కలిసి అడవితక్కెల్లపాదులోని మిషన్ ఫారం వద్ద రూ.92 లక్షలతో నిర్మాణం చేసిన డాక్టర్ వై.ఎస్.ఆర్. పట్టణ ఆరోగ్య …
Read More »నూరు శాతం చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శానిటేషన్ కార్యదర్శులు సచివాలయం వారీగా సమగ్ర పారిశుధ్య పనులు, ఇంటింటి నుండి నూరు శాతం చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షణ చేయాలని, పారిశుద్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరి ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శులతో నగరంలో సమగ్ర పారిశుధ్యం, సీజనల్ వ్యాధులు, ట్రేడ్ లైసెన్ల పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »త్యాగాలను భావి తరాలకు వివరించేందుకే ఆజాదికా అమృత్ మహోత్సవాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నాటి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, నాయకుల త్యాగాలను భావి తరాలకు వివరించేందుకే కేంద్ర ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తుందని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ ఆదేశాల మేరకు గుజ్జనగుండ్ల సెంటర్ నుండి కోరేటేపాడు మీదుగా ఎన్.టి.ఆర్.స్టేడియం వరకు విద్యార్ధుల సైకిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రారంభించిన అదనపు కమిషనరు మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్, …
Read More »వరహాగిరి వెంకటగిరి యువతకు ఆదర్శనీయులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదర్శ ప్రజా ప్రతినిధిగా, స్వాతంత్ర్య పోరాట యోధునిగా భారత దేశ నాల్గవ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి యువతకు ఆదర్శనీయులని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా బుధవారం కీర్తి చేకూరి ఐఏఎస్ ఆదేశాల మేరకు వరాహ గిరి వెంకటగిరి జయంతి సందర్భంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భముగా అదనపు కమిషనరు మాట్లాడుతూ …
Read More »కీ.శే.డా.కే.రాజా రామ్ మోహనరావు శతజయంతి వేడుకలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్స్లర్,ప్రముఖ వైద్యులు, మానవతావాది డాక్టర్ కే.రాజా రామ్ మోహనరావు శత జయంతి వేడుకలను గుంటూరు నగరంలో సెప్టెంబర్ 25వ తేదీన నిర్వహించాలని ఈనెల 5వ తేదీన గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో జరిగిన ఆహ్వాన సంఘ సమావేశంలో నిర్ణయించారు.ఈ సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ప్రముఖ రాజ నీతిజ్ఞుడు,వ్యవసాయ రంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ ప్రొ. …
Read More »దేశభక్తీ గీతాల ఆలాపన కార్యక్రమం…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : అమృత మహోత్సవం హర్ ఘర్ తిరంగా 4వ రోజులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఎన్.టి.ఆర్. క్రీడా ప్రాంగణంలో గురువారం దేశభక్తీ గీతాల ఆలాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. కార్యక్రమంలో మిరియాల శ్రీనివాసరావు కళాజాత బృందం దేశభక్తీ మరియు స్వాతంత్ర్య పోరాట యోధుల వీర గాధల పై ప్రత్యేక పాటలను ఆలపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు, నగర కమిషనర్ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక …
Read More »నగరంలో పారిశుద్యం మెరుగ్గా జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదని, ఇక నుండి సచివాలయాల వారీగా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే శానిటేషన్ కార్యదర్శులు, ఇన్సెపెక్టర్ల పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సచివాలయాల అడ్మిన్, ఏ.ఎన్.ఎం.,శానిటేషన్ కార్యదర్శులతో జూమ్ ద్వారా, నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులతో నేరుగా కమిషనర్ నగరంలో పారిశుధ్యం, సీజనల్ వ్యాధులు, ట్రేడ్ లైసెన్ల పై సమీక్షా …
Read More »
Prajavartha Online Telugu News