Breaking News

Tag Archives: guntur

వ్యవస్థలను నాశనం చేస్తే సమాజం పురోగమించదు… : అజేయ కల్లం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: సమాజంలో ఉన్న వ్యవస్థలను నాశనం చేసుకుంటూ పోతే సమాజ పురోగమనం పతనమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయకల్లం పేర్కొన్నారు.ఈనెల 25వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు శతజయంతి సందర్భంగా ఇండియా @ 75 అవకాశాలు – వాస్తవాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సభకు జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అజేయకల్లం ప్రసంగిస్తూ …

Read More »

207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న41 వార్డు వాలంటీర్ల పోస్టులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న41 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.26-9-2022న అన్ని వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి లేదా తత్సమాన …

Read More »

గుంటూరు నగరంలో స్వంత ఇళ్లు లేని పేదలకు సువర్ణవకాశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలో స్వంత ఇళ్లు లేని పేదలకు సువర్ణవకాశం, ప్రభుత్వ నిబందనల ప్రకారం ఏక మొత్తం చెల్లించి టిడ్కో ఇళ్ళను పొందవచ్చని నగర నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అడవితక్కేల్లపాడు, వెంగలయపాలెంలో నిర్మించిన జి+3 భవన నిర్మాణాల్లోని డబల్ బెడ్ రూమ్ గృహాల్లో షుమారు 8 వందలు మందివి సాంకేతిక కారణాల వలన రద్దు చేయబడి, ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సదరు …

Read More »

పోలింగ్ బూత్ ల మార్పును రాజకీయ పార్టీలు గుర్తించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: పోలింగ్ బూత్ ల మార్పును రాజకీయ పార్టీలు గుర్తించాలని గుంటూరు అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు (ఏ.ఈ.ఆర్.ఓ.) వెంకట కృష్ణయ్య, మూర్తి గార్లు కోరారు. నగర కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.)  కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల మార్పు ప్రతిపాదనల పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఏ.ఈ.ఆర్.ఓ.లు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఈ.ఆర్.ఓ.లు మాట్లాడుతూ బ్రాడిపేటలోని శారదా …

Read More »

ఒక్క క్లిక్ తో సమస్య పరిష్కారం…

-స్థానిక సమస్యలపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా 98499 08391 వాట్స్ అప్ నంబర్ -సత్వర పరిష్కారానికి చక్కని మార్గం -నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ ఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక సమస్యల పరిష్కారం ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఒక్క క్లిక్ ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అందుకు ప్రత్యేకంగా వాట్స్ అప్ నంబర్ ని 98499 08391 నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

ఏపీ సమాచార ముఖ్య కమిషనర్ గా భాషా…. కమిషనర్ గా శామ్యూల్

-జర్నలిస్టుల హర్షాతిరేకం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ఏపీ సమాచార ముఖ్య కమిషనర్ గా, కమిషనర్ గా సీనియర్ జర్నలిస్టులు నియమితులయ్యారు. ప్రధాన కమిషనర్ గా ఆర్ మహబూబ్ బాషా, కమిషనర్ గా శామ్యూల్ జనాధన్ ల పేర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా… రాత్రి సమయంలో రాష్ట్ర గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలియ వచ్చింది. ఇక కడప జిల్లాకు చెందిన భాషా తొలుత ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, వార్తా ఆపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలలో వివిధ ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో …

Read More »

అదనపు ఎంఈఓ పోస్టుల మంజూరు పై ఉపాధ్యాయ లోకం హర్షం…

-సీఎం చత్రపటానికి పాలాభిషేకం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరుకు ఆదివారం  విచ్చేసిన కృష్ణ గుంటూరు జిల్లాల ఉపాద్యాయ ఎమ్మెల్సీ కల్పత రెడ్డి కి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓ ల చొప్పున 692 పోస్టులు మంజూరు చేసిన సందర్భంగా ఉపాధ్యాయులు స్తంభాల గరువు సెంటర్లోని వైయస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ పర్యవేక్షణ లోపంతో …

Read More »

పూర్వ ఉపకులపతి డా. కొమ్మారెడ్డి రాజా రామ్ మోహన్ రావు శత జయంతి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: మానవతావాది,పూర్వ ఉపకులపతి,ప్రజా వైద్యులు డా. కొమ్మారెడ్డి రాజా రామ్ మోహన్ రావు శత జయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీ ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియా @75: అవకాశాలు – వాస్తవాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి సెమినార్ ను నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘ కమిటీ అధ్యక్షులు,శాసన మండలి చిఫ్ విప్ ప్రొ”ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఈనెల 18వ తేదీన గుంటూరులోని మద్య విమోచన ప్రచారం కమిటీ కార్యాలయ హాలులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా …

Read More »

సత్తెనపల్లి లో ఘనంగా శ్రీ వావిలాల 117 వ జయంతి వేడుకలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రపత్రిక జర్నలిస్టుగా… అదే సమయంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ప్రప్రథమ అధ్యక్ష స్థాయి నుంచి… సత్తెనపల్లి నుంచి వరుసగా నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికైన దివంగత  వావిలాల గోపాలకృష్ణయ్య 117 వ జయంతి వేడుకలు సత్తెనపల్లి వావిలాల ఘాటు లో ఎంతో ఘనంగా జరిగాయి. ఇదే రోజు  వావిలాల చిత్రపటాన్ని క్షణాల్లో గీసిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ చిత్రకారుడు జింకా రామారావు ని అతిథులు ప్రశంసించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ …

Read More »

స్వచ్చతతో కూడిన ఆకుపచ్చని నగరంగా మార్చుకోవడానికి ప్రత్యేక కృషి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : గుంటూరు నగరాన్ని పర్యావరణహితంగా, స్వచ్చతతో కూడిన ఆకుపచ్చని నగరంగా మార్చుకోవడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్.  తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న హరిత నగరాల్లో భాగంగా ఎపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫీకేషన్ కార్పోరేషన్ (ఏపిజిబిసి) ద్వారా గుంటూరు నగరంలో రూ.5.65 కోట్లతో 57 కిలోమీటర్లు సెంట్రల్ మీడియన్స్, రోడ్ పక్కన మార్జిన్స్ లో పచ్చదనం పెంపుకు, నగరంలోని 15 ఐలాండ్స్ లో …

Read More »