Breaking News

Tag Archives: guntur

మౌళిక సౌకర్యాల పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన జగనన్న నగర్ ( టిడ్కో ) గృహ సముదాయాలలో మౌళిక సౌకర్యాల పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అడవితక్కెళ్ళపాడు లోని జగనన్న నగర్ గృహ సముదాయాలలో జరుగుతున్న మౌళిక సౌకర్యాల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిపై టిడ్కో నగరపాలక సంస్థ, విద్యుత్ …

Read More »

టెండర్ పొందిన కాంట్రాక్టర్ లు పనులు వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అభివృద్ధి పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్ లు పనులు వేగంగా చేపట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని, రోడ్ల విస్తరణ పనులు చేపట్టిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, తదితర అంశాల పై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. …

Read More »

రోడ్ల మీదకు, డ్రైన్ల మీద నిర్మాణం చేసిన ర్యాంపులను వెంటనే తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోడ్ల మీదకు, డ్రైన్ల మీద నిర్మాణం చేసిన ర్యాంపులను వెంటనే తొలగించాలని, బహుళ అంతస్తు భవనాల నిర్మాణం సమయంలో డ్రైన్ ను మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గారు వికాస్ నగర్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఫిర్యాదుల పరిష్కారం నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సమస్యల పై ప్రజల నుండే అందే ఫిర్యాదుల పరిష్కారం నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్  నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని 103 కంప్లైంట్ సెల్ ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత కంప్లైంట్ సెల్ కి ప్రతి రోజు ఎన్ని ఫిర్యాదులు అందుతున్నది, వాటి పరిష్కారం, ఫిర్యాదుల రికార్డ్ తదితర వివరాలు అడిగి తెలుసుకొని, రిజిస్టర్లను …

Read More »

ఇంజినీరింగ్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్, నూతన లైన్ల ఏర్పాటుపై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  అన్నారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు …

Read More »

స్వచ్చందంగా వారే అంటించిన పోస్టర్స్ ని 24 గంటలలోగా తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలు స్వచ్చందంగా వారే అంటించిన పోస్టర్స్ ని 24 గంటలలోగా తొలగించాలని లేకుంటే ఆయా సంస్థలపై రూ.25 వేల అపరాధ రుసుం విధిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇష్టానుసారంగా బ్యానర్లు కడుతున్నారని, అటువంటి సంస్థలకు భారీ మొత్తంలో …

Read More »

గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు వేగవంతం

-రైల్వే లైన్ క్రాసింగ్, పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ -పనుల పురోగతి పై రోజువారీ సమీక్ష -నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విలీన గ్రామాలకు సంవృద్దిగా త్రాగునీరు అందించే గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు వేగవంతం కావాలని, పనులు పురోగతి పై ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పైప్ లైన్ …

Read More »

వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు శుక్రవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 204 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ పత్రాలు …

Read More »

అనుమతి లేకుండా వెంచర్లు లేదా లే అవుట్లు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగింపు చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేకుండా వెంచర్లు లేదా లే అవుట్లు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగింపు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ చౌడవరంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే …

Read More »

మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్ ప్రతి గురువారం ఏర్పాటు చేశామని, కార్మికులు తమ సమస్యల పై నేరుగా తమకు అర్జీలు లేదా ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ …

Read More »