Breaking News

Tag Archives: guntur

కోలాహాలంగా రెవెన్యూ క్రీడలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి రెవిన్యూ ఆరో క్రీడా, సాంస్కృతికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జే సి ఏ సెక్రెటరీ జనరల్ వైవి రావు, కృష్ణ చైర్మన్ డి. ఈశ్వర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం సలహా కమిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ మన్నే శ్రీనివాసరావు , గ్రామ …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11న గుంటూరు నగరంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా స్థలి, పర్యటన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనరు శ్రీమతి కీర్తి చేకూరి, ఐఏఎస్ గారు ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. మంగళవారం కమిషనరు గారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు పారిశుధ్య పనులు, విజ్ఞాన మందిరంలో జరుగుతున్న సభావేదిక పనులను పరిశీలించి అధికారులకు తగు …

Read More »

సోమవారం స్పందన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 7వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్  కీర్తి చేకూరి IAS  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం కమీషనర్ ఛాంబర్ నందు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన …

Read More »

చదువు జ్ఞానాన్ని అందిస్తే, ఆటలు ఆరోగ్యాన్ని అందిస్తాయి… : మంత్రి ఆర్ కె రోజా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వటానికి శాప్ హ్యాండ్ బాల్ అకాడమీని ఏర్పాటు చేయటం జరిగిందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా తెలిపారు. బుధవారం తెనాలి లోని ఎఎస్ఎన్ స్టేడియంలో శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, …

Read More »

ఆంధ్రప్రదేశ్ సమాగ్రాభివృద్ధిపై రాష్ట్రస్థాయి సెమినార్…

-జన చైతన్య వేదిక గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమాగ్రాభివృద్ధిపై త్వరలో గుంటూరు నగరంలో రాష్ట్రస్థాయి సెమినార్ ను నిర్వహిస్తున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.గుంటూరులోని జన చైతన్య వేదిక కార్యాలయ హాలులో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో విద్య,వైద్యం,వ్యవసాయం,పరిశ్రమలు,వ్యవస్థాపక సౌకర్యాలు,ఉపాధి కల్పన పై వివిధ రంగాల నిపుణులను,ప్రజా సంఘాల నేతలను,అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ …

Read More »

45 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ కు దరఖాస్తు స్వీకరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న45 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.31-10-2022న అన్ని వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి లేదా …

Read More »

మరమత్తు పనులు ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోడ్ల మరమత్తు పనులు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  అన్నారు. శుక్రవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, ఆర్&బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో పలు ప్రధాన రోడ్ల మీద గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు …

Read More »

పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని, అందులో వ్యర్ధాల విభజన కీలకమని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏఎస్  తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో భాగంగా నగరంలో పెద్ద మొత్తంలో వ్యర్ధాలు వచ్చే హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ సంస్థల ప్రతినిధులకు, నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్, అడ్మిన్, ప్లానింగ్, ఎమినిటి మరియు శానిటేషన్ కార్యదర్శులకు అవగహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ …

Read More »

నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సీజ్ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ కృష్ణ నగర్, బ్రాడిపేట, అరండల్ పేట, నాయుడు పేట, రామన్నపేట, చంద్రమౌళి నగర్, ఎస్.వి.ఎన్ కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించి ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ …

Read More »

ఆత్మీయుల మద్య నిరాడంబరంగా జన్మదిన వేడుకలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి 67వ జన్మదిన వేడుకలు ఈనెల 24వ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో ఆత్మీయుల మద్య నిరాడంబరంగా జరిగింది.ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత 45 సంవత్సరాలుగా సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నానని,దాతృత్వం గల సంస్థలను కలుపుకొని సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నానని …

Read More »