Breaking News

Tag Archives: guntur

నగరానికి కొత్త కాంతులు

-పాత ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో నూతన 180 వాట్స్ సామర్ధ్యంగల లూమినర్స్ -కమిషనర్ కీర్తి చేకూరి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రధాన రహదారుల్లో మెరుగైన లైటింగ్ ఉండేలా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్  ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్. సర్కిల్ నుండి మణిపురం వంతెన వరకు ఉన్న ప్రస్తుతం ఉన్న 135 వాట్స్ సెంట్రల్ మీడియన్స్ ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో 180 వాట్స్ లూమినర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. …

Read More »

సోమవారం స్పందన ..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిశంబర్ 19వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం కమీషనర్ ఛాంబర్ నందు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన …

Read More »

జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే శుక్రవారం నాటికి 25 శాతం పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే శుక్రవారం నాటికి 25 శాతం పూర్తి చేయాలని, వడ్డీ లేకుండా ప్రస్తుత అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని, వసూళ్ళను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వార్డ్ సచివాలయ పరిపాలన, ప్లానింగ్, ఎడ్యుకేషన్ కార్యదర్శులతో నగరంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే పురోగతి, ఆస్తి పన్ను …

Read More »

పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థకు ఉన్న పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి, నిర్మాణాలకు ముందే ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ రిలీజ్ చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గుంటూరు నగరం సీతానగర్ లోని లక్ష్మీ నందన అపార్ట్మెంట్ యజమాని డి.చిట్టిబాబు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థల పన్ను రూ.18 లక్షల చెక్ ను శుక్రవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారికి అందించారు. ఈ …

Read More »

గుంటూరు నగర ప్రజల చిరకాల వాంచ అతి త్వరలో తీరనున్నది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజల చిరకాల వాంచ అతి త్వరలో తీరనున్నదని,అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నగరం నడిబోడ్డులో బహుళ అంతస్తుల మోడల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అనుమతివ్వడం ఎంతో గర్వకారణమని,దేశంలో గుంటూరు నగరాన్ని అభివృద్దిలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని యం.యల్.సి లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. గురువారం మేయర్ ఛాంబర్ లో మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, కమీషనర్ కీర్తి చేకూరి, యం.యల్.ఏ లు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్ల తో …

Read More »

గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎంఎల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  స్పష్టం చేశారు. గురువారం ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ లో నూతనంగా చేపట్టనున్న సిసి డ్రైన్ నిర్మాణ పనులకు నగర మేయర్  కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్, ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ లతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి  అధికారంలోకి వచ్చిన నాటి నుండి నగర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ …

Read More »

కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి …

Read More »

కోర్ట్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో విభాగాల వారీగా కోర్ట్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి సోమవారం కేసుల పై సమీక్ష చేస్తామని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో విభాగాల సూపరిండెంట్ లతో కోర్ట్ కేసుల పరిష్కారం, కౌంటర్స్, అఫిడవిట్స్, మధ్యంతర ఉత్తర్వుల పై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరపాలక సంస్థ వివిధ విభాగ సూపరిండెంట్లు తప్పనిసరిగా వారి విభాగ …

Read More »

లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పేదలందరికీ ఇళ్ళ పధకంలో లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలని, అందుకు నగరపాలక సంస్థ, హౌసింగ్ డిపార్ట్మెంట్లు సంపూర్ణ సహకారం అందిస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శనివారం బుడంపాడు 2, 3 జగనన్న లే అవుట్స్ లో ఇళ్ళ నిర్మాణాల పురోగతిని నగర కమిషనర్ గృహ నిర్మాణ శాఖాధికారులతో కలసి పరిశీలించారు. తొలుత లే అవుట్స్ లో ఎన్ని ఇళ్లు నిర్మాణాలకు మంజూరు అయింది, నిర్మాణంలో ఉన్న ఇళ్ళ సంఖ్య …

Read More »

దరఖాస్తులను 3 రోజుల్లో పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మరి రివిజన్ 2023లో భాగంగా అందిన దరఖాస్తులను 3 రోజుల్లో పరిష్కరించాలని నగర కమిషనర్, ఎలక్ట్రోరల్ రిజిస్టర్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏయస్  ఎలక్షన్ సూపర్వైజర్లకు స్పష్టం చేశారు. గురువారం కమిషనరు గారు తమ చాంబర్ లో దరఖాస్తుల పరిష్కారం, స్వీప్ కార్యక్రమాల పై సమీక్షా సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కమిషనర్  బి.ఎల్.ఓ.ల వారీగా ఇటీవల జరిగిన స్పెషల్ క్యాంపెయిన్ డే లో అందిన నూతన ఓటు, మార్పులు, చేర్పుల దరఖాస్తులు పెండింగ్ …

Read More »