Breaking News

Tag Archives: guntur

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

-చిన్నా పెద్దా తేడా లేకుండా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న నగర ప్రజలు, -సంక్రాంతి శోభను సంతరించుకున్న యన్.టి.ఆర్ స్టేడియం -నగర పాలక సంస్థ 2వ రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ రాజ కుమారి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్ మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 2వ రోజులో భాగంగా శుక్రవారం ఉదయం ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా …

Read More »

ఇంటింటి చెత్త సేకరణ తడి, పొడిగా వేరువేరుగా సేకరణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇంటింటి చెత్త సేకరణ తడి,పొడిగా వేరువేరుగా సేకరణ చేయాలని, ఇప్పటికే నగరవాసులకు 3 రకాల డస్ట్ బిన్లు కూడా అందించామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగ అధికారులతో, జూమ్ ద్వారా శానిటేషన్ కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో ప్రతి …

Read More »

మున్సిపల్ కార్పోరేషన్ పార్క్ ప్రారంభం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మార్చుకోవడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక కృషి చేస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. గురువారం ఆర్.టి.సి.కాలనీ 5 వ లైన్ లో రూ.42 లక్షలతో అభివృద్ధి చేసిన మున్సిపల్ కార్పోరేషన్ పార్క్ ను మేయర్, ఎం.ఎల్.ఏ. మహ్మద్ ముస్తఫా, కమిషనర్ కీర్తి చేకూరిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగా ఆర్.టి.సి.కాలనీ 5వ …

Read More »

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ క్రాంతిని గుంటూరు నగరానికి నగర పాలక సంస్థ సంక్రాంతి సంబరాల ద్వారా తెచ్చిందని జిల్లా కలెక్టర్ యం. వేణుగోపాల రెడ్డి అన్నారు. బుధవారం యన్.టి.ఆర్ స్టేడియంలో గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాల బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ యం.యల్.సి అప్పిరెడ్డి, మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, కమీషనర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రతినిధులు ఆవిష్కరించారు. నగర మేయర్ అధ్యక్షతన జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కల్లెక్టర్ …

Read More »

త్రాగునీటి సరఫరాలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు కీలకమైన త్రాగునీటి సరఫరాలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వరకు వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, ఫిల్టరేషన్ పాయింట్స్, పైప్ లైన్ల మరమ్తత్తులు చేపట్టాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనరు  ఏటుకూరులోని చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, రిజర్వాయర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్స్, తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో నిర్మాణం చేసిన సిసి రోడ్, …

Read More »

ప్రభుత్వ సలహాదారు SM జియావుద్దీన్ ని  కలిసిన జమీల్ అహమ్మద్ బేగ్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు SM జియావుద్దీన్ ని మంగళవారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో NCP పార్టీ మైనారిటీ విభాగం జాతీయ వైస్ చైర్మన్ జమీల్ అహమ్మద్ బేగ్ కలిశారు. మైనారిటీ సంక్షేమ అంశాలపై చర్చించారు.

Read More »

రెవిన్యూ కార్యదర్శులతో సమీక్షా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి నెలాఖరు వరకు వేచి చూడకుండా మిగిలిన రెవిన్యూ వసూళ్ళ పై పూర్తి స్తాయి ద్రుష్టి సారించి జనవరి నెలాఖరులోపు ప్రతి రెవిన్యూ వార్డు, రెవిన్యూ వసూళ్ళ శాతం 65 శాతం అధిగమించాలని నగర కమీషనర్ కీర్తి చేకూరి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో రెవిన్యూ వసూళ్ళ వేగవంతం షాప్ లీజులు ఆక్షన్లు మరియు రెవిన్యూవల్స్, నగరంలో కుళాయిల మరియు నేవాసేతర ప్రతాన్తాల సర్వే మరియు రిసర్వే తదితర అంశాల పై ఆర్.ఓ …

Read More »

గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11 (బుధవారం) నుండి 16 (సోమవారం) వరకు గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎంఎల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఎన్.టి.ఆర్. స్టేడియంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులు, కోచ్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ వలన రెండేళ్లు సంక్రాంతి …

Read More »

కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, సచివాలయాల్లో కార్యదర్శుల పనితీరు, స్థానిక సమస్యల పై ప్రతి సోమవారం నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జూమ్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం …

Read More »

సోమవారం స్పందన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 9వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం జిఎంసి కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన …

Read More »