గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, ఫిబ్రవరి 30 నాటికి పార్క్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా పనుల వారీగా కాంట్రాక్టర్లకు నిర్దేశిత గడువును విధించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ నగరపాలక సంస్థ ఎస్.ఈ.ని ఆదేశించారు. మంగళవారం కమిషనరు గాంధీ పార్క్ అభివృద్ధి పనులను తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పార్క్ పనుల పురోగతి పై ఎస్.ఈ., కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకొని …
Read More »Tag Archives: guntur
ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు. కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదుల పరిష్కారం, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల …
Read More »సోమవారం స్పందన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 23వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం జిఎంసి కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన …
Read More »లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పేదలందరికీ ఇళ్ళ పధకంలో లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలని, ఈ నెలాఖరుకి స్లాబ్ ల నిర్మాణం జరగాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శనివారం లాం గ్రామంలోని జగనన్న లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాల పురోగతిని ఆర్.డి.ఓ., గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ అధికారులతో కలసి పరిశీలించారు. తొలుత లే అవుట్స్ లో ఎన్ని ఇళ్లు నిర్మాణాలకు మంజూరు అయింది, నిర్మాణంలో ఉన్న ఇళ్ళ సంఖ్య వాటిలో బిలో …
Read More »డివైజ్ డిస్ప్లే ఛార్జీలు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలి..
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు లో అడ్వర్టైజింగ్ బోర్డ్లు, హోర్డింగ్ ఏజన్సీల నుండి మీడియా డివైజ్ డిస్ప్లే ఛార్జీలు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలని, బోర్డ్ లకు క్యూఆర్ కోడ్, జియో ట్యాగ్ వచ్చే వారం నాటికి చేయాలని నగర కమిషనర్కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు మీడియా డివైజ్ ఫీజుల వసూళ్లలో పురోగతి లేదని, ప్రత్యేక …
Read More »ఆధునిక భావ విప్లవకారుడు యోగి వేమన
-పాపినేని శివశంకర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యోగి వేమన ఆధునిక భావ విప్లవకారుడని హేతువును ఆయుధంగా చేసుకొని అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, కుల మత మూఢత్వాలపై ప్రజలను చైతన్యవంతులను చేసిన సంఘ సంస్కర్త అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా॥ పాపినేని శివశంకర్ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన ప్రజాకవి యోగి వేమన 371వ జయంతి సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత …
Read More »ప్రజా కవి యోగి వేమన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిజ జీవిత సత్యాలను, మానవతా విలువలను పద్యాల రూపంలో ప్రజలు అందించిన మహనీయుడు, ప్రజా కవి యోగి వేమన అని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా వేమన ప్రజా …
Read More »ప్రజల సహకారం మరువలేనిది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి సంబరాల విజయవంతం లో అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులతో పాటు నగర ప్రజల సహకారం కూడా మరువలేనిది అని నగర్ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు విజయవంతం అయ్యాయని, సంబరాల్లో భాగస్వాములైన ఈవెంట్ ఆర్గనైజర్ కాసుల కృష్ణంరాజు, కళాకారులు, అధికారులు, లైటింగ్, మైక్ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, ఎన్టీఆర్ స్టేడియం సిబ్బందిని ఆదివారం సంబరాలు ముగిసిన వెంటనే ప్రత్యేకంగా …
Read More »రెట్టించిన ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు
-భోగి మంటలు, భోగి పళ్ళు, గంగిరెద్దులు, డప్పు విన్యాసాలు -ప్రత్యేక ఆకర్షణగా మేయర్, ఎం.ఎల్సీ, కమిషనర్, యార్డ్ చైర్మన్ల నృత్యాలు -సంక్రాంతి శోభను నూతన సందడిని సంతరించుకున్న యన్.టి.ఆర్ స్టేడియం -సంబరాల 3వ రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎం.పి.అయోధ్య రామిరెడ్డి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్ మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు 3వ రోజు రెట్టింపు ఉత్సాహంతో అంబరాన్నంటాయి. శనివారం ఉదయం భోగి మంటలతో ప్రారంభమైన సంబరాల్లో చిన్నారులకు భోగి పండ్లు …
Read More »జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, హౌసింగ్, నగరపాలక సంస్థ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం, స్వచ్చ సర్వేక్షణ్, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, నోడల్ …
Read More »
Prajavartha Online Telugu News