Breaking News

Tag Archives: guntur

బిఎల్ఓలు నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ల్లో బిఎల్ఓలు పోలింగ్ బూత్ ల్లో నిర్దేశిత సమయం ఉండి ఓటర్లకు అవసరమైన దరఖాస్తులు అందించడం, వారి నుండి తగిన వివరాలు పూర్తిచేసిన దరఖాస్తులు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు ఈ.ఆర్.ఓ. కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శనివారం గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని 532 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లను కమిషనర్, ఏఈఆర్ఓలు …

Read More »

క్రీడల పట్ల ఆసక్తి కల్గిన యువతకు ఆడుదాం ఆంద్ర ద్వారా మంచి అవకాశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల పట్ల ఆసక్తి కల్గిన యువతకు ఆడుదాం ఆంద్ర ద్వారా మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ఆసక్తికల వారు అందుబాటులోని వార్డ్ సచివాలయంలో పేరు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిశంబర్ 15 నుండి జరిగే ఆడుదాం ఆంధ్ర ద్వారా 15 ఏళ్ల పైబడి క్రీడల పట్ల ఆసక్తి ఉండి, అవకాశం కోసం ఎదురు చూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి …

Read More »

స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బిఎల్ఓలు తమకు రోజువారీ అందే క్లైమ్స్ ఏరోజుకారోజే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పెండింగ్ క్లైమ్స్ 2 రోజుల్లో పరిష్కరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో ఎన్నికల విధులు, శని, ఆదివారాల్లో జరిగే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా బిఎల్ఓలు …

Read More »

డిశంబర్ 2 మరియు 3 తేదీల్లో ఓటర్ల స్పెషల్ క్యాంపెయిన్ డేస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూత్ ల్లో డిసంబర్ 2 మరియు 3 తేదీల్లో (శని,ఆదివారాల్లో) ఓటర్ల స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ని నిర్వహిస్తున్నామని నగర కమిషనర్, తూర్పు ఈ.ఆర్.ఓ. కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలోని 532 పోలింగ్ బూత్ ల్లో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో …

Read More »

అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసే వెంచర్లు లేదా లే అవుట్స్ ని తొలగిస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసే వెంచర్లు లేదా లే అవుట్స్ ని తొలగిస్తామని, ప్రజలు కూడా అనుమతి పొందిన వెంచర్లలలోనే స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్ లో సమస్యలు రాకుండా ఉంటాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం నగర పరిధిలోని ఏటుకూరు, లాల్ పురం డొంక రోడ్, నల్లపాడు ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ వెంచర్ల హద్దు రాళ్లు, …

Read More »

ఎన్నికల నిబందనల ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిబందనల మేరకు ఓటర్ ఆచూకీ లేకుంటే ఫార్మాట్-బి నోటీసును రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుతున్నామని, 15 రోజుల్లో సరైన సమాధానం ఇవ్వని ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఫార్మేట్-బి, నూతన దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర …

Read More »

లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రైవేట్ వెంచర్లు లేదా లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే పట్టణ ప్రణాళిక అధికారులు తొలగింపు చర్యలు తీసుకుంటారని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ ఏటుకూరు లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని తనిఖీ చేసి తదుపరి అనుమతులపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతి …

Read More »

గుంటూరు నగరంలోని అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కమిటి సభ్యులు

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కమిటి సభ్యులు ఇంజినీరింగ్ అధికారులను కోరారు. శనివారం కమిటి సభ్యులు నాజ్ సెంటర్ లోని ఎల్ఎల్ఆర్ రిజర్వాయర్ లో ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడిక తీయాలని, లేకుంటే మురుగు నిలిచి ప్రజారోగ్యానికి భంగం కల్గుతుందన్నారు. దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజారోగ్య …

Read More »

200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించిందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.శివ లక్ష్మీ జ్యోతి అన్నారు.

గుంటూరు,నేటి పత్రిక ప్రజావార్త : 200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించిందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.శివ లక్ష్మీ జ్యోతి అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్రం లభించిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26 నాటి రాజ్యాంగ …

Read More »

అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా ఈ.ఈ.లు భాద్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా ఈ.ఈ.లు భాద్యత తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత పనులను ఈ.ఈ.ల వారిగా సమీక్షించి, కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్ లు నిర్దేశిత గడువు మేరకు పనులు చేయడంలేదని, పనుల్లో జాప్యం జరిగితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ.ఈ.లు తమ పరిధిలోని …

Read More »