Breaking News

Tag Archives: guntur

గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రానున్న కాలంలో అభివృద్ధి వేగవంతం చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నగర మేయర్, కమిషనర్, ఎంఎల్ఏ, అధికారులు, కార్పొరేటర్లతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ గత ప్రభుత్వాల …

Read More »

ఈనెల 26న నల్లపాడు లో “ఆడుదాం ఆంధ్ర”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదీ ( సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక నల్లపాడు లోని లయోలా పబ్లిక్ స్కూల్లో “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సి.ప్రధ్యుమ్న, శాసన మండలి సభ్యులు తలశిల రఘురామ్, శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఏం. వేణు గోపాల్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి, …

Read More »

ఈ నెల 26న గుంటూరులో ఆడుదాం ఆంధ్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని లయోలా స్కూల్ ల్లో జరిగే ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారని, పర్యటన విజయవంతంకు నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన పనులను ప్రణాలికాబద్దంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి విభాగాదిపతులను ఆదేశించారు. శనివారం చుట్టగుంట నుండి లయోలా స్కూల్ వరకు ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళికాధుకారులతో కలిసి పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించాలని, గ్రీవెన్స్ లో అందే ఫిర్యాదులు, అర్జీల నిర్వహణకు విభాగంలో సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ కమిషనర్, ఎంహెచ్ఓ ని కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంకు ప్రతి వారం …

Read More »

ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారం పై వార్డ్ ల వారిగా నివేదిక ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారం పై వార్డ్ ల వారిగా నివేదిక ఇవ్వాలని విభాగాదిపతులకు నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రువారం కమిషనర్ ఛాంబర్ లో నగరంలోని కార్పొరేటర్లతో వార్డ్ ల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై ఉంటారని, వారు గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కారనికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో టెండర్ పొందిన కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లతో కమిషనర్ స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. గ్రీవెన్స్ లో …

Read More »

విద్య వైద్య రంగాలతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్య వైద్య రంగాలతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. ఆడుదాం ఆంద్ర పోటీలను ఈ నెల 26 న గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని లయోలా స్కూల్ లో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న సందర్భంగా శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమీషనర్ కీర్తి చేకూరి మరియు కర్పోరేటర్లతో కలిసి …

Read More »

అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని రేట్ పెయర్స్ అసోసియేషన్ సభ్యులు నగర కమిషనర్ ని కోరారు. శుక్రవారం కమిటి సభ్యులు కమిషనర్ ని చాంబర్ లో కలిసి డ్రైన్లలో పూడికతీత, త్రాగునీటి సరఫరా, అభివృద్ధి పనుల పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడిక ఈ ఏడాది బాగా తీశారని, కాని అంతర్గత డ్రైన్లలో పూడిక సక్రమంగా తొలగించలేదని తెలిపారు. ఇటీవల తుఫాన్ వలన …

Read More »

యువతకు ఆడుదాం ఆంద్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల పట్ల ఆసక్తి కల్గిన యువతకు ఆడుదాం ఆంద్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తికల వారు అందుబాటులోని వార్డ్ సచివాలయంలో పేరు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం కమిషనర్ చాంబర్ లో ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఏసుక్రీస్తు జీవితంమే ఆదర్శనీయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏసుక్రీస్తు జీవితంమే ఆదర్శనీయమని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో జరిగిన సెమి క్రిస్మస్ వేడుకలలో మేయర్ తో పాటు కమీషనర్ కీర్తి చేకూరి, యం.యల్.ఎ మహమ్మద్ ముస్తఫా, డిప్యూటి మేయర్లు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, క్రిస్మస్ వేడుకల ద్వారా ఎసుక్రీస్తు సందేశాన్ని నేటి తరానికి తెలియచేయుట జరుతున్దన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా …

Read More »