గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఈవిఎం ర్యాండమైజేషన్ విధానం ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవిఎంల కేటాయింపు చేస్తున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఎస్.పి.కార్తీక, తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల ఆధ్వర్యంలో ఈవిఎంల ర్యాండమైజేషన్ ని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిబందనల …
Read More »Tag Archives: guntur
ఎన్నికల నిబందనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు…
-నగర కమిషనర్ & తూర్పు ఆర్ఓ కీర్తి చేకూరి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగులు, అప్కాస్ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ పార్టీల ప్రచారాల్లో పాల్గొన్నా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపి ఎంఎల్ఏ అభ్యర్ధి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నజిఎంసి ఔట్సొర్సింగ్ కార్మికురాలు గార్లపాటి లక్ష్మీని విధుల నుండి తొలగిస్తూ కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ …
Read More »ప్రభుత్వ ఉద్యోగులు, అప్కాస్ ఉద్యోగులు ప్రచారాల్లో పాల్గొనకూడదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగులు, అప్కాస్ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ పార్టీల ప్రచారాల్లో పాల్గొన్నా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరులో టిడిపి సమన్వయకర్త ఏర్పాటు చేసిన రాజకీయ కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దంగా బొకేలు ఇచ్చి, ఫోటోలు దిగిన నగరపాలక సంస్థ ఔట్సొర్సింగ్ ఉద్యోగి ఆళ్ళ అమరేశ్వరరావుని విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ …
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పశ్చిమ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న అభ్యుర్ధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు రిటర్నింగ్ అధికారి(ఆర్.ఓ) కె. రాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధులతో తమ ఛాంబర్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ మరియు ఉపసంహరణ పూర్తైననాటికి పోటీలో 28 మంది …
Read More »స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాల కృష్ణయ్యకు నివాళులు
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈనెల 29వ తేదీ సత్తెనపల్లిలోని వావిలాల ఘాటు వద్ద జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ.నారాయణ రెడ్డి లతోపాటు వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు మాన్నవ షోడేకర్ లు నివాళులు అర్పించారు. కీర్తిశేషులు వావిలాల గోపాల కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాలుగుసార్లు సత్తెనపల్లి శాసన సభ్యునిగా, అధికార భాషా …
Read More »పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్ల పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఈవిఎంల కమిషనింగ్, పోస్టల్ బ్యాలెట్ ల ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాట్లను ఏసి కాలేజిలో వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఏసి కాలేజిలో జరగనున్న ఈవిఎంల కమిషనింగ్, పిఓలకు శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లపై అధికారులతో కలిసి కమిషనర్, ఆర్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు …
Read More »మే 1 నుండి 5 వరకు పించన్ల పంపిణీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పించన్ల కోసం సచివాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటి వద్దకే వచ్చి అందించడం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం మే, జూన్ నెలల సామాజిక భద్రతా పించన్ లను బ్యాంక్ ఖాతాల్లో జమ, కొందరికి ఇంటి వద్దనె అందించాలని మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. గుంటూరు నగరంలోని పించన్ దారులకు 75 శాతం వారి బ్యాంక్ అకౌంట్ లకు …
Read More »ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో ఉన్నఅభ్యర్ధులు ఎన్నికల ఖర్చులను తమకు అందించిన ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోటీలో …
Read More »సోమవారం నామినేషన్ల ఉపసంహరణ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్క్రూట్ని అనంతరం ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్నారని, 28 మంది అభ్యర్ధులు తుది పోటీలో ఉన్నారని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ సమయం అనంతరం తుది అభ్యర్ధులు, పోలింగ్ ఏజంట్లతో ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు గుర్తుల కేటాయింపు, ప్రవర్తణావలి, ఖర్చుల నమోదు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారి …
Read More »ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్నఅభ్యర్ధులు ఎన్నికల ఖర్చులను తమకు అందించిన ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం 14 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్ధి 1951 భారత …
Read More »
Prajavartha Online Telugu News