గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుది ఓటర్ల జాబితా జనవరి 5న వస్తుందని, పెండింగ్ అర్జీలు ఈ నెల 26 నాటికి పూర్తి చేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.లక్ష్మీ శివజ్యోతి తెలిపారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ …
Read More »Tag Archives: guntur
ఉద్యోగుల సమస్యల పై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాసరావు సూపరిండెంట్లను ఆదేశించారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగులకు సంబందించిన సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3 వ సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు …
Read More »రాజకీయ పార్టీల నుండి అందిన ఆర్జీలు, ఫిర్యాదులను వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీల నుండి అందిన ఆర్జీలు, ఫిర్యాదులను వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.లక్ష్మీ శివజ్యోతి తెలిపారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు మంగళవారం అదనపు కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశాల్లో …
Read More »తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిఎంసి నుండి తీసుకోవాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాన్ తీరం దాటినందున తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిఎంసి నుండి తీసుకోవాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం తుఫాన్ అనంతరం నగరంలో త్రాగునీటి సరఫరా, రోడ్ల మరమత్తులు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ చేయడం తదితర అంశాల పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయని, అధికారులంతా …
Read More »58 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ కి దరఖాస్తు ఆహ్వానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న58 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు డిశంబర్ 7న అన్ని వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఖాళీల వివరాలను ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారులు, 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై (ఆధార్ …
Read More »1 ఎండియు ట్రక్ ఆపరేటర్ భర్తీకి దరఖాస్తు చేసుకోవాలి….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో రైస్ కార్డు కలిగిన వారికి ఉచిత రేషన్ మరియు సరుకులు ప్రజల ఇళ్ళ వద్దకు సరఫరా చేయుటకు ఖాళీగా ఉన్న 1 ఎండియు ట్రక్ ఆపరేటర్ భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో 88 మంది ఎండియు ట్రక్ ఆపరేటర్స్ …
Read More »ఫిర్యాదులను వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుండి అందిన ఆర్జీలు, ఫిర్యాదులను వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నూతన ఓటు దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశాల్లో …
Read More »జిఎంసి నుండి సర్వే చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రైల్వే లెవల్ క్రాసింగ్ ల వద్ద ఆర్.ఓ.బి. లేదా ఆర్.యు.బి.ల నిర్మాణాల వలన చుట్టు పక్కల్ ఎన్ని భవనాలు ప్రభావితం అవుతాయి, నష్ట పరిహారాలు ఎంత అవుతాయి అని జిఎంసి నుండి సర్వే చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఎస్.ఈ., సిటి ప్లానర్ లను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో రైల్వే, జిఎంసి అధికారులతో నగరంలోని రైల్వే క్రాసింగ్ పాయింట్స్ వద్ద ఆర్.యు.బి.ల నిర్మాణం పై తీసుకోవాల్సిన చర్యలపై …
Read More »మిచౌంగ్ తుఫాన్ గాలుల వలన హోర్డింగ్స్, బోర్డ్లు వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాన్ గాలుల వలన హోర్డింగ్స్, బోర్డ్లు వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉండే హోర్డింగ్స్ ని వెంటనే తొలిగించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి పట్టణ ప్రణాళికాధికారులు, హోర్డింగ్స్ యజమానులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ ఆదేశాల మేరకు సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్ ఆయా హోర్డింగ్స్, బోర్డ్ ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఈదురుగాలులు వేగంగా వీచే అవకాశం …
Read More »ఎక్కడా ప్రాణ నష్టం కల్గకుండా అధికారులు ముందస్తు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాన్ తీవ్రత వలన జిఎంసి పరిధిలో ఎక్కడా ప్రాణ నష్టం కల్గకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, పీకలవాగు చుట్టుపక్కల, పురాతన భవనాల్లో నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కమిషనర్ జాతీయ రహదారి, పాత గుంటూరు, వేలాంగిని నగర్, ఏటుకూరు రోడ్, బుడంపాడు రోడ్, బాలాజీ నగర్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను, అవుట్ ఫాల్ డ్రైన్ లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ …
Read More »
Prajavartha Online Telugu News