గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిబందనల మేరకు అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించడానికి వీలు లేదని, తొలగింపు ఆర్జీలను సూపర్వైజరి, ఏఈఆర్ఓలు ప్రత్యక్షంగా పరిశీలన చేస్తారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగ విధుల నిర్వహణపై ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అర్హులైన ఏ ఒక్కరి ఓటు …
Read More »Tag Archives: guntur
శనివారం సాయంత్రం త్రాగునీటి సరఫరాలో అంతరాయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ కు సంబంధించి ఉండవల్లి రా వాటర్ పంప హౌస్ నుండి త్రాగునీరు సరఫరా చేయు ప్రధాన పైప్ లైన్ మీద ఫ్లో మీటర్ బిగించు నిమ్మిత్తం ఉండవల్లి పంప్ హౌస్, హెడ్ వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్లు శనివారం సాయంత్రం పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందని, దీని వలన నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం సరఫరా నిలిపివేయడం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి గురువారం ఒక …
Read More »స్వచ్చ గుంటూరు ప్రతి ఒక్కరి భాధ్యత
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరు ప్రతి ఒక్కరి భాధ్యత అని, గార్బేజ్ ఫ్రీ సిటి లక్ష్యంగా ప్రజా భాగస్వామ్యంతో కృషి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో ప్రజారోగ్య విభాగ, ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, తరలింపులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని, కార్మికులు, శానిటేషన్ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరింత …
Read More »అభ్యంతరాల పరిష్కారంకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ముసాయిదా పై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి అందిన అభ్యంతరాల పరిష్కారంకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి బిఎల్ఓలను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఓటర్ల జాబితా ముసాయిదాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశములననుసరించి అక్టోబర్ 27న ప్రకటించిన ఓటర్ల …
Read More »పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని వేగంగా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెద్ద పలకలూరు రోడ్ విస్తరణలో జిఎంసి చేపట్టాల్సిన పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ తొలుత పెద్దపలకలూరు రోడ్, అడవితక్కెళ్ళపాడులోని టిడ్కో గృహ సముదాయాలను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెద్ద పలకలూరు రోడ్ లో సుధీర్ఘకాలం నుండి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్ విస్తరణ పనులను జిఎంసి నుండి …
Read More »హరిత దీపావళి జరుపుకుందాం..పర్యావరణ రక్షణలో భాగస్వాములవుదాం..కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలు దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో క్రాకర్స్ కాల్చటం, ఘాటైన రసాయినిక పదార్ధాలతో తయారు చేసిన టపాసులను కాల్చటంతో పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోందని, శబ్ధ, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారన్నారు. మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించం, పర్యావరణానికి హాని చేయని టపాసుల వినియోగం ద్వారా ప్రజారోగ్యానికి మేలు చేసిన …
Read More »ఎన్నికల విభాగ విధుల నిర్వహణపై సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర స్థాయిలో బిఎల్ఓలు ఇంటింటి సర్వేలో సేకరించిన ఫారాలను ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాకనే ఈఆర్ఓ లాగిన్ కి పంపాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగ విధుల నిర్వహణపై ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వహించాలని, క్షేత్ర స్థాయిలో …
Read More »కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వహించాలి…
గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర స్థాయిలో బిఎల్ఓలు ఇంటింటి సర్వేలో సేకరించిన ఫారాలను ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాకనే ఈఆర్ఓ లాగిన్ కి పంపాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగ విధుల నిర్వహణపై ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వహించాలని, క్షేత్ర స్థాయిలో ఓటర్ల …
Read More »హరిత దీపావళి జరుపుకుందాం..పర్యావరణ రక్షణలో భాగస్వాములవుదాం..కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలు దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో క్రాకర్స్ కాల్చటం, ఘాటైన రసాయినిక పదార్ధాలతో తయారు చేసిన టపాసులను కాల్చటంతో పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోందని, శబ్ధ, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారన్నారు. మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించం, పర్యావరణానికి హాని చేయని టపాసుల వినియోగం ద్వారా ప్రజారోగ్యానికి మేలు చేసిన …
Read More »రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపి అయోధ్యరామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏలు మహ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్ లతో కలిసి రూ.6.25 కోట్లతో అభివృద్ధి చేసిన నగరపాలక సంస్థ గాంధీ పార్క్ ను పునః ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి …
Read More »
Prajavartha Online Telugu News