Breaking News

Tag Archives: guntur

పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విలీన గ్రామాలు, టిడ్కో గృహ సముదాయాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో గోరంట్ల కొండ మీద రిజార్వాయర్, హెడ్ వాటర్ వర్క్స్ నుండి జరుగుతున్న పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనరు గారు రిజర్వాయర్ పైప్ లైన్ పనులను గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్, గడ్డిపాడు రైల్వే లైన్ క్రాసింగ్ తదితర ప్రాంతాల్లో తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు …

Read More »

పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థకు ఉన్న పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి, నిర్మాణాలకు ముందే ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ రిలీజ్ చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని జిటి రోడ్ లో నిర్మించిన జ్యోతిర్మయి ప్రాపర్టీస్ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థల పన్ను రూ.1.5 కోట్ల చెక్ ను మంగళవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ …

Read More »

సమగ్ర విధానం అమలు చేస్తూ వెండింగ్ పాలసి అమలుకు చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి వ్యాపారులను గుర్తించి, వారికి సమగ్ర విధానం అమలు చేస్తూ వెండింగ్ పాలసి అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులు, మెప్మా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, వెండింగ్ కమిటి సభ్యులతో గుంటూరు నగర వెండింగ్ కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్ర …

Read More »

సోమవారం స్పందన …

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 28వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం కమీషనర్ ఛాంబర్ నందు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన …

Read More »

బి.ఎస్ ఎన్.ఎల్ కు పూర్వ వైభవాన్ని చేకుర్చాలి…

– నెట్ వర్క్ లో తరచూ అంతరాయాలు – అగచాట్లుకు గురవుతున్న వినుయోగాదారులు – టెలికాం జిల్లా సలహా కమిటి తోలి సమావేశంలో సబ్యుల ఆందోళన గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో సెల్ ఫోన్ నెట్ వర్క్ తరచు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతూ ఉండటం వాల్ల వినియోగాదారులుకు తీవ్ర అగచాట్లుకు గురవుతూ ఉన్నారంటూ గుంటూరు బి.ఎస్ ఎన్.ఎల్ భవన్ లో శుక్రవారం జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా సలహా కమిటి తోలి సమావేశం లో సబ్యులు …

Read More »

గాంధీ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, కాంట్రాక్టర్ కు పనుల వారీగా నిర్దేశిత గడువు విధించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ నగరపాలక సంస్థ ఎస్.ఈ.ని ఆదేశించారు. గురువారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా గాంధీ పార్క్ అభివృద్ధి పనులు, మహబూబ్ నగర్ లో నూతనంగా నిర్మాణం చేసిన సిసి డ్రైన్ ను తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత గాంధీ పార్క్ …

Read More »

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ కీలకం …

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ కీలకమని, 2012లో విస్తరణ పనులు ప్రారంభించి, అసంపూర్తిగా నిలిచి ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న డొంక రోడ్ మూడవ విడత రోడ్ విస్తరణ పనులు నిబందనల మేరకే పునఃప్రారంభం చేశామని, ప్రజలు సంయమనం పాటిస్తూ నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్.  కోరారు. గురువారం కమిషనరు తమ చాంబర్ లో రోడ్ల విస్తరణ పై సిటి ప్లానర్ మూర్తితో కలిసి విలేకరుల సమావేశం …

Read More »

స్పెషల్ క్యాంపెయిన్ డేస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో శనివారం, ఆదివారం “స్పెషల్ క్యాంపెయిన్ డేస్“జరుగుతాయని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా నగరంలోని తూర్పు 250, పశ్చిమ 282 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 19, 20 తేదీల్లో బి.యల్.ఓ.లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించి, ఇటీవల మరణించిన కార్మికురాలు కుటుంబ సభ్యులకు అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తో కలిసి ఎక్స్గ్రేషియా చెక్ ను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

అభినందనలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార కమీషన్ కు కొత్తగా చీఫ్ కమీషనర్ గా మరియు కమీషనర్ లుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ లు ఆర్. మహబూబ్ భాషా, పి. శామ్యూల్ జోనతన్ లను విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం సలహ కమిటి ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు గురువారం రాష్ట్ర సమాచార కమీషన్ కార్యాలయంలో వారిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు చలపతిరావు మాట్లడుతూ ముఖ్య వార్తా కధనాల కోసం జర్నలిస్ట్ లకు …

Read More »