గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా త్రాగునీటి సరఫరాపై ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా పూర్తి స్థాయిలో సరఫరా కాకుంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణబాబు కాలనీ, కెవిపి కాలనీ, కోదండరామయ్య నగర్, పట్టాభిపురం ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణబాబు కాలనీ నుండి త్రాగునీటి …
Read More »Tag Archives: guntur
కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యతనిస్తుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతనంగా అధ్యక్షులుగా నియమితులైన పిల్లి మాణిక్యాలరావు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు పని చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు సోమవారం మేయర్ ను నగర పాలక సంస్థలోని ఆయన ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలవగా, మేయర్ ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, …
Read More »పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకయిబ్ ఉన్న పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మొండి బకాయిదారుల ఇళ్లు, కమర్షియల్ సంస్థలకు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు తొలగించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయాల వారీగా ఉన్న అసెస్మెంట్లు, బకాయిలు, రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను …
Read More »ఫిర్యాదులపై యాక్షన టేకెన్ రిపోర్ట్ తో అధికారులు హాజరు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు గత వారం అందిన ఫిర్యాదులపై యాక్షన టేకెన్ రిపోర్ట్ తో అధికారులు హాజరు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 24 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి …
Read More »పారిశుధ్య పనుల్లో భాగంగ మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్ల శుభ్రం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల్లో భాగంగా మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్ల శుభ్రం చేయాలని, డ్రైన్లపై ఆక్రమణలను తక్షణం తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం రైల్ పేట, సాంబశివపేట ప్రాంతాల్లో పర్యటించి రోడ్ ఆక్రమణలను, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాల, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో డ్రైన్లను, రోడ్లను ఆక్రమణ …
Read More »AIUBPA 6వ త్రైవార్షిక సదస్సు గుంటూరులో నిర్వహణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ (AIUBPA) యొక్క 6వ త్రైవార్షిక సదస్సు 21 డిసెంబర్ 2025 న గుంటూరు విజయమ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించబడింది. ఈ సదస్సును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (MD & CEO) ఆశీష్ పాండే ముంబై నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూబీఐ విజయవాడ జోన్ జనరల్ మేనేజర్ సి.వి.ఎన్. భాస్కర్ రావు, యూబీఐ తిరుపతి జోన్ జనరల్ …
Read More »న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ మూల స్థంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ మూల స్థంభం అని సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన “రాజ్యాంగ దృక్కోణం – జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర” (అప్ హోల్డింగ్ ద కానిస్టిట్యూషనల్ విజన్ – ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జూడీషియరీ) అనే సెమినార్ లో సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ …
Read More »అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ కు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం మరియు చుట్టుపక్కల విలీన ప్రాంతాలకు శాశ్వత, సురక్షిత తాగునీటి సరఫరా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. గుంటూరు నగరంలో ప్రజల తాగునీటి సమస్య పరిష్కారార్థం ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్ లో ఏర్పాటుచేసిన ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు (ELSR’s), ఎం జీ వో కాలనీలో అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ కు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ …
Read More »పి.జి.ఆర్.ఎస్ ను ప్రజలు వినియోగించుకోవాలి
-పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు -“మీకోసం” వెబ్ సైట్ లో పి.జి.ఆర్.ఎస్ అర్జీలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించవచ్చని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో నేరుగా అందించవచ్చని, …
Read More »వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen ‘Z’) పోస్ట్ ఆఫీస్ గా మార్చడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ VIT University క్యాంపస్ లో ప్రారంభించారు. జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లు సంప్రదాయ పోస్టల్ కార్యాలయాలను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన …
Read More »
Prajavartha Online Telugu News