గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు తగిన డ్రైనేజి సిస్టం ఏర్పాటు చేసుకొని, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే మార్టిగేజ్ మంజూరు చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కృష్ణబాబు నగర్, వికాస్ నగర్, జెకెసి నగర్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »Tag Archives: guntur
4.60 కోట్ల ఖర్చుతో 1590 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ నిర్మాణానికి శంకుస్తాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 50 ఏళ్ల వరకు గుంటూరు నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఈ.ఎల్.ఎస్.ఆర్ ల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర గ్రామీనాభివ్రుద్ది మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని బి.ఆర్ స్టేడియం నందు 4.60 కోట్ల ఖర్చుతో 1590 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ (ఎక్జిస్టింగ్ ఎలివేటేడ్ లెవెల్ సర్విస్ రిజర్వాయర్) నిర్మాణానికి మరియు యన్.జి.ఓ కాలనీలో 1 కోటి రూపాయల …
Read More »అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున …
Read More »పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని పార్క్ ల్లో పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్టీసి కాలనీ, కాకానీ రోడ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఆర్టీసి కాలనీలోని పార్క్ ని పరిశీలించి మాట్లాడుతూ, పార్క్ లో …
Read More »తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా “ఆవకాయ” సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం
-జనవరి 8 నుండి 10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్ లో నిర్వహణ.. ప్రవేశం ఉచితం -తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక కార్యక్రమం “ఆవకాయ” ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు టీమ్వర్క్ ఆర్ట్స్ సంయుక్త …
Read More »సారస్ – మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సారస్ – మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి …
Read More »నేడు విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు, హిజ్రలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్ ను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఇన్ ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ నెల 4వ శనివారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు …
Read More »ఇ.సి.ఐ నెట్ లో మ్యాపింగ్ జరుగుతోంది
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ యాప్ లో ఓటర్ల మ్యాపింగ్ జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 46.96 శాతం మ్యాపింగ్ పూర్తి అయ్యిందని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు – బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చిరతనగండ్ల వాసు, కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యదర్శి బిళ్ళల సునీల్, తెలుగు దేశం ప్రతినిధి కంచెర్ల శివరామయ్య, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కొరిటిపాటి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ …
Read More »ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకం
-జిల్లాలో గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల మంజూరులో మూడు నుంచి నాలుగు రెట్లు వృద్ధి -రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు అద్భుతం -ప్రైవేటు బ్యాంకులు పనితీరు మెరుగుపరుచుకోవాలి -డీసీసీ, డీఎల్ఆర్ఎస్ సమావేశంలో గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకర్లు పనిచేయాలని గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ …
Read More »ఇ.వి.యం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇ.వి.యం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం తనిఖీ చేశారు. పీరియాడికల్ తనిఖీలలో భాగంగా జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రాజకీయ పార్టీల ప్రతినిధులు – బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చిరతనగండ్ల వాసు, కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యదర్శి బిళ్ళల సునీల్, తెలుగు దేశం ప్రతినిధి కంచెర్ల శివరామయ్య, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కొరిటిపాటి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ ప్రతినిధి చట్టాల త్రినాథ్ లతో కలసి తనిఖీ చేసి సంతృప్తి …
Read More »
Prajavartha Online Telugu News