గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిఎంసి ఉద్యోగులు కూడా …
Read More »Tag Archives: guntur
వడ్డీ లేకుండా పన్ను చెల్లించడానికి 9 రోజులే గడువు….కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు వడ్డీ లేకుండా పన్ను బకాయిలు చెల్లించడానికి ఈ నెలాఖరువరకే గడువు ఉందని, పన్ను చెల్లించడానికి వీలుగా సెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పని చేస్తున్నాయని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పన్ను బకాయిలపై ఇంటింటికి నోటీసులు, స్లిప్స్ పంపిణీ చేశామని, బల్క్ మెసేజ్ లు పంపడం, మైక్ …
Read More »నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఏ.తమీమ్ అన్సారియా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవి దృష్ట్యా గుంటూరు నగర పరిధిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవడంపై అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తో కలిసి ప్రత్యేక అధికారి కార్యాలయంలో భాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ప్రత్యేక అధికారి మీడియానుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల …
Read More »అంతర్గత డ్రైన్లలో నూరు శాతం పూడికతీత పనులు పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మాన్సూన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మే నెలలోపు నగరంలోని ప్రధాన మరియు అంతర్గత డ్రైన్లలో నూరు శాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రత్యేకాదికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కమిషనర్ కె. మయూర్ అశోక్ తో కలిసి స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ నందు అదనపు కమిషనర్, విభాగాదిపతులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై …
Read More »సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, శనివారం (రంజాన్ పండుగ), ఆదివారం శెలవు రోజులైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏక మొత్తంగా …
Read More »చెత్తను వీధుల్లో వేయకుండా నగర ప్రజలందరూ కూడా సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చి దిద్దుకోవడానికి జిఎంసి చేస్తున్న కృషికి జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ గుంటూరు లిమిటెడ్ వారు సహకరిస్తూ పుష్ కాట్స్ అందించడం, వచ్చే ఏడాది కూడా జిఎంసి అవసరాలకు తగిన విధంగా పుష్ కాట్స్ అందిస్తామని ముందుకు రావడం అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. జిందాల్ జాయింట్ మేనేజ్మేంట్ డైరెక్టర్ శ్రద్ధ పృద్వీరాజ్ ఆధ్వర్యంలో ఏపీ ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ చారి అందించిన పుష్ కాట్స్ ని కమిషనర్ ప్రజారోగ్య …
Read More »పన్ను బకాయి వసూలు యుద్దప్రాతిపదికన నూరు పన్ను వసూళ్లు జరగాల్సిందే…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు పన్ను బకాయి వసూళ్లలో అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తూతూ మంత్రంగా ఉండవద్దని, మార్చి నెల ముగింపుకు మరో 10 రోజులే గడువు ఉన్నందున యుద్దప్రాతిపదికన నూరు పన్ను వసూళ్లు జరగాల్సిందేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. …
Read More »వన్ స్టాప్ సెంటర్ లో లీగల్ పర్సనల్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్ళూరు వన్ స్టాప్ సెంటర్ లో లీగల్ పర్సనల్/ లాయర్ కాంట్రాక్టు పద్ధతిపై పని చేయుటకు మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి ప్రసూన తెలియు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిషన్ శక్తి స్కీమ్ క్రింద పనిచేస్తున్న వన్ స్టాప్ సెంటర్ నడపడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు కార్యాలయ పని వేళలలో స్వీకరించడం జరుగుతుందన్నారు. …
Read More »ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా ఇళ్లకు ఉన్న త్రాగునీటి కుళాయిలకు సరఫరా అయ్యే లైన్లు డ్రైన్ ని క్రాస్ చేస్తున్నవాటిని షిఫ్ట్ చేసుకోవాలని గృహ యజమానులకు నోటీసులు ఇవ్వాలని, స్పందించని వారి ఇంటి పైప్ లైన్లను డిస్ కనెక్షన్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి కాలుష్యం జరిగితే …
Read More »పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్న ఆస్తి, నీటి, సీవరేజ్ పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధి సహకరించాలని, బకాయిదారులకు పన్ను బకాయిలపై సమాచారం అందించేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ట్యాక్స్ కలెక్షన్ సెంటర్ దగ్గర ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని, అలాగే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863 2345103 కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల …
Read More »
Prajavartha Online Telugu News