Breaking News

Tag Archives: guntur

పూర్తి చట్టబద్దత, పారదర్శకతతో నార్ల ఆడిటోరియం అభివృద్ధి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం కోసం పరితపించిన నార్ల వెంకటేశ్వరరావు పేరుతో 26 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంను శ్రీ అన్నమయ్య సేవా సంస్థ ఆధ్యాత్మిక, కళావేదికగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు నగరపాలక సంస్థ నార్ల ఆడిటోరియంను అభివృద్ధి చేసి పూర్తి చేయుట మరియు తదుపరి నిర్వహణ చేయు కార్యక్రమాన్ని నగర కమిషనర్ కె.మయూర్ …

Read More »

ఆర్మీలో చేరుటకు ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2027 నియామక సంవత్సరానికి గాను, అగ్నిపథ్ పథకం, రెగ్యులర్ కేడర్ కింద భారత సైన్యంలో చేరడానికి ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సి.ఇ.ఇ) నిర్వహించడం జరుగుతుందని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్ పథకం, రెగ్యులర్ కేడర్ కింద భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్‌లైన్ సి.ఇ.ఇ, 2026 జూన్ 1 నుండి జూన్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 …

Read More »

ప్రమోషన్ ఛానల్ కు సహకరించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ సంఘము జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ను బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ మేరకు ప్రమోషన్ ఛానల్ మరియు వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అనే అంశంపై వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ నివేదిక కాలయాపన జరగకుండా త్వరగా వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ …

Read More »

డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలో మరియు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం లోపే నగరంలోని అన్ని అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు నూరు శాతం పూర్తి …

Read More »

జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటు వంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్, నగరాలు, వేళంగిణి …

Read More »

పట్టణంలో సుందరమైన, సురక్షితమైన కూడళ్లు ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పట్టణంలో సుందరమైన, సురక్షితమైన కూడళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. నగరంలోని రహదారులు, కూడళ్లను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిఎంసి విభాగాధిపతులు, అధికారులతో సమీక్షించారు. తొలుత ఏపియుఐఏఎంఎల్ ప్రతినిధులు రూపొందించిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ …

Read More »

గుంటూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రజా సంఘాల సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు మినీ అంబేద్కర్ హాల్ నందు ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు అధ్యక్షత వహించారు, బహుజనులు వారి హక్కుల సాధనకై, సమైక్యమై చైతన్యవంతమై పోరాటం చేయాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు …

Read More »

“ఆపరేషన్ క్లీన్ స్వీప్” ద్వారా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ద్వారా గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుతకు ప్రణాళిక సిద్దం చేశామని గుంటూరు నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ద్వారా నగరంలోని పలు వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా గుంటూరు నగరాన్నిపరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతొ …

Read More »

బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గోవధ మరియు గోవులను, దూడలను అక్రమ రవాణా చేయుట నిషేధించామని, ఎవరైనా జంతు సంక్షేమ చట్టాలను అతిక్రమించి గోవధ మరియు అక్రమ రవాణాచేసినట్లయితే జైలు శిక్ష మరియు జరిమానా …

Read More »

ప్లాన్ ప్రకారం మాత్రమె నిర్మాణాలు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బహుళ అంతస్తుల భవన నిర్మాణదారులు వారి నిర్మాణాలను నగర పాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం మాత్రమె నిర్మాణాలు చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంలోని కృష్ణబాబు కాలని, జే.కే.సి కాలేజీ రోడ్డు, పలకలూరు రోడ్డు, నెహ్రు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్డు ల కొలతలు తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం …

Read More »