Breaking News

Tag Archives: guntur

ఎల్.ఆర్.యస్, టిడిఆర్ బాండ్ల దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు, ఎల్.ఆర్.యస్, టిడిఆర్ బాండ్ల దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని పట్టణ ప్రణాళిక డి.డి రంగరాజు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులకు తెలిపారు. గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులకు మరియు లైసెన్స్ద్ ఇంజనీర్లు సర్వేయర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డి.డి రంగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీం …

Read More »

గుంటూరు కి నూతన శోభను తెచ్చేలా ప్రధాన ఎంట్రీ మార్గాల్లో ఆర్చిల ఏర్పాటు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి నూతన శోభను తెచ్చేలా ప్రధాన ఎంట్రీ మార్గాల్లో ఆర్చిల ఏర్పాటుకు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ (ఏపీయుజిసి) డిజైన్ లు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ఏపీయుజిసి, జిఎంసి అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇతర ప్రాంతాల నుండి నగరంలోకి వచ్చే ప్రధాన మార్గాల్లో గుంటూరు …

Read More »

శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు పనుల వేగావంతానికి సమన్వయంతో కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు పనుల వేగావంతానికి ప్రతి విభాగం సమన్వయంతో కృషి చేయాలని, నిర్మాణ సంస్థ తగిన సిబ్బందిని కేటాయించుకొని పనులను త్వరితగతిన చేపట్టాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. …

Read More »

నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పలు ప్రాంతాలు పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఏబీసి (యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్)లో పూర్తి సామర్ధ్యంతో వీధి కుక్కలలకు ఏబీసి, ఏఆర్వీ చేయాలని, అనంతరం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు పర్యవేక్షణలో ఉంచాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఏబీసి ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. గురువారం పొన్నూరు రోడ్ లోని ఏబీసి సెంటర్, ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డ్, పట్టాభిపురం మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

వేగవంతమైన పన్ను వసూళ్లు ….వడ్డీ రాయితీతో పన్ను చెల్లించడానికి 6 రోజులే గడువు….కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక మొత్తంగా చెల్లించే ఆస్తిపన్నుపై వడ్డీ రాయితీని నగర ప్రజలు విరివిగా వినియోగించుకుంటున్నారని, బుధవారం ఒక్కరోజే రూ.2.55 కోట్లు పన్ను చెల్లించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పన్ను బకాయిల చెల్లింపుపై బకాయిదారుల నుండి మంచి స్పందన ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు, మెసేజ్ లు పంపి బకాయిదారులకు తాము చెల్లించాల్సిన బకాయిపై అవగాహన కల్గించామని, చెల్లింపుదారులకు వీలుగా అదనపు కౌంటర్ల ఏర్పాటు కూడా చేశామని …

Read More »

అన్న క్యాంటీన్లలో ల కల్పనకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో మెరుగైన వసతుల కల్పనకు జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, అక్షయపాత్ర సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో అన్న క్యాంటీన్ సూపర్వైజర్లు, జిఎంసి నోడల్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణపట్ల అధిక శ్రద్ధ చూపుతుందని, నగరంలోని 7 …

Read More »

పార్క్ లు, డివైడర్లు పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి …

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పార్క్ లు, సెంట్రల్ డివైడర్లు పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, పార్క్ ల నిర్వహణలో స్థానిక కమిటిలను భాగస్వాములను చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఎస్ఈ, ఏడిహెచ్ లకు స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో పార్క్ ల అభివృద్ధి, నగరంలో పచ్చదనం పెంపుపై ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఏడిహెచ్ శాంతిలతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

జనాభా లెక్కల సేకరణ పై క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జనాభా లెక్కల సేకరణ 2027 మొదట విడతకు సంబంధించి ఇళ్ళ జాబితా తయారీపై క్షేత్రస్థాయి అధికారులుగా నియమించిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జనగణన ప్రాంతీయ డైరెక్టర్ ప్రసన్న కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి మాట్లాడుతూ తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న జనాభా లెక్కల సేకరిస్తున్నందున క్షేత్ర స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలపై అవగాహన కలిగేలా …

Read More »

టిబి రహిత జిల్లాగా ఆవిర్భవించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధి (టిబి) రహిత జిల్లాగా ఆవిర్భవించుటకు సమష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి (టిబి) దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధికి సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని, వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు. “టిబి …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మార్చి 25వ తేదిన గుంటూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మంగళవారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో గల శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »