గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులే వ్యక్తిగత బాధ్యత …
Read More »Tag Archives: guntur
నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్
-వారం రోజుల్లో లక్ష్యం పూర్తి కావాలి-ఇక నుండి నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధింపు-సెట్ కాన్ఫరెన్స్ లో అధికారులకు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం , నేటి పత్రిక ప్రజావార్త :నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు మరియు ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో కమిషనర్ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా అన్ని వార్డుల్లో వారం రోజుల పాటు …
Read More »పారిశుధ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదు.. కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం శ్రీనగర్, పిఎస్ నగర్, వసంతరాయపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల తీరును పరిశీలించి, పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్లను చూసి అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణ మరియు ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, …
Read More »గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా, ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ ను అదనపు కమిషనర్ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను …
Read More »గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్
-మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టరేట్లో బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ – 2026-27 -నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ -ఈ నెల 11న జరిగే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :గుంటూరు జిల్లాను సర్వతోముఖాభివృద్ధి పథంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని …
Read More »పక్కా ప్రణాళికలు ఉండాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్య సాధనకు పక్కా ప్రణాళికలు ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీకలవాగు, కొండవీటివాగు వంటి వరద ప్రభావిత వాగులపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆదేశించారు.ఎం.ఎస్.ఎం.ఇ పార్కులను ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్ లో ఏర్పాటుకు నియోజక వర్గాల్లో రెండు ఎకరాల స్థలం గుర్తించాలన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీరు అందించుటకు …
Read More »జిజిహెచ్ అభివృద్ధికి కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్.డి.ఎస్) సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగింది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు. జిజిహెచ్ లో ఉన్న ఎస్.బి.ఐ శాఖను గల్లా జయదేవ్ బ్లాక్ లోకి మార్చుటకు కమిటీలు నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతి ఏడాది …
Read More »ఇ.వి.యం గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు, ఫిరంగిపురంలలో గల ఇ.వి.యం గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం తనిఖీ చేశారు. గోడౌన్లలో ఈ.వీ.ఎంలు, వి వి ప్యాట్ లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను, గార్డ్ రూంల పరిస్థితి, సీసీటీవీలో పనితీరు, ఇన్వర్టర్తి స్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హాజరైన రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 59.36 శాతం పూర్తి అయిందన్నారు. ఓటర్ల జాబితా పక్కాగా నవీకరణ చేయుటకు బూతు …
Read More »బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన పెమ్మసాని
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బి.ఆర్ స్టేడియంకు పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. గుంటూరు పట్టణంలో గల బి.ఆర్ స్టేడియంలో ప్రాంగణంలో రూ.14 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియంకు గురువారం కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శంకుస్థాపన చేశారు. ఖేల్ ఇండియా క్రింద నిధులు మంజూరు చేయడం జరిగింది. రెండు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. తొమ్మిది బాడ్మింటన్ కోర్టులతో, స్క్వాష్, …
Read More »ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో కాలేజీలో ప్రవేశాల కు నోటిఫికేషన్ విడుదల చివరి తేదీ ఏప్రిల్ 7
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గుంటూరు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ నోటిఫికేషన్ విడుదలైనది. గుంటూరు జిల్లాలోని నందివెలుగు రోడ్డులో గల సుభాష్ నగర్ కాలనీలోని గల ఉర్దూ బాలుర గురుకుల పాఠశాల, సంగడిగుంట లో గల బాలికల గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి అలాగే ఆరు ఏడు ఎనిమిది తరగతులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ …
Read More »
Prajavartha Online Telugu News