గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్డర్లు, అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నరేడ్కో ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత బిల్డర్లు సర్వే దరఖాస్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో ఇవ్వాలని, రెవెన్యూ సిబ్బంది ఫైల్స్ పరిష్కారం వేగంగా చేయాలని, భవన …
Read More »Tag Archives: guntur
డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా రెండో వారం డ్రైన్ల శుభ్రం విజయవంతంగా జరిగిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో ఉన్న చిన్న మరియు మీడియం డ్రైన్లను పూర్తిగా …
Read More »యోగా దినోత్సవ షెడ్యుల్ అమలు పై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థలోని ప్రతి వార్డు సచివాలయం పరిధిలో సుమారు 7 వందల మంది యోగా శిక్షణ పొందేలా కార్యాచరణ రూపొందించామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో యోగా దినోత్సవ షెడ్యుల్ అమలు పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా జూన్ …
Read More »నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయా అని తనిఖీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలను, ప్రమాణాలను పూర్తిగా పాటించిన బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు శుక్రవారం కమిషనర్ నగరంలోని బ్రాడీపేట, ఎల్ఐసి కాలనీ, పలకలూరు రోడ్, జేకేసీ కాలేజీ రోడ్, గోరంట్ల, రామిరెడ్డి నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »నిబంధనలకు అనుగుణంగా లేని ట్రావెల్ బస్ సీజ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలకు అనుగుణంగా లేని ట్రావెల్ బస్ సీజ్ చేయడం జరిగిందని రవాణా శాఖ ఉప కమిషనర్ కె.సీతారామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జబర్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన కె.ఎ 01 ఎ.ఎస్ 8804 నంబర్ బస్ నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాణాలు పాటించకుండా అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించడం జరిగిందని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్ ను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. నిబంధనల పట్ల సుప్రీం కోర్టు మార్గదర్శకాలు …
Read More »జూలై 9, 10 తేదీల్లో విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 కార్యక్రమం జూలై 9,10 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతుందని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 (దక్షిణ రాష్ట్రల ఎడిషన్) ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో …
Read More »వర్చువల్ అకాడమీ కి డి. పి. ఆర్ సిద్ధం
-తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు తరహా లో తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటు కు డి.పి.ఆర్ సిద్ధం చేసినట్టు రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ తెలిపారు. శుక్రవారం వడ్డేశ్వరంలోని అకాడమీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 45 దేశాలలో నివసిస్తున్న తమిళులకు వారి భాష నేర్పిస్తున్న తరహా లోనే రాష్ట్ర ప్రభుత్వం …
Read More »పది మొక్కలు నాటుదాం… పచ్చదనాన్ని కాపాడుదాం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ బాల్ లను తయారు చేశారు. మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి దాన్ని కాపాడుకోవడంతో పచ్చదనం పెరుగుతుందని అన్నారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం …
Read More »అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలి… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని చుట్టుగుంట, మురికిపేట, వి.ఐ.పి రోడ్డు, కృష్ణ బాబు కాలని, చంద్రబాబు నాయుడు కాలని తదితర ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, సదరు ప్రాంతాలలో జరుగుతున్న మరియు పూర్తైన అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు …
Read More »హెల్తీ సిటిజన్స్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం
-ఇంటి దగ్గరకే అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ‘సంజీవని’ -కార్పోరేట్ ఆస్పత్రుల్లో యోగా శిక్షణకు ప్రత్యేక సెల్ -యూరియా వాడకం తగ్గితే మెరుగ్గా ప్రజారోగ్యం -లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హెల్తీ సిటిజన్సే.. వెల్తీ నేషన్ నిర్మించగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. లలితా …
Read More »
Prajavartha Online Telugu News