గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సౌకర్యార్ధం గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ అన్నారు. నగరంలో వేసవి తీవ్రత దృష్ట్యా అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా అన్నా క్యాంటీన్లకు కూల్ రూఫ్ పెయింటింగ్ వేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సామాన్యుడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లలో మెరుగైన వసతుల కల్పించే విషయంలో ఎటువంటి రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో …
Read More »Tag Archives: guntur
యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం
– డీఆర్డీఏ జీవనోపాధుల మేనేజర్ డాక్టర్ టి. అశోక్ కుమార్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంఎస్ఎంఈల (MSME) పాత్ర మరువలేనిదని గుంటూరు జిల్లా డీఆర్డీఏ జీవనోపాధుల మేనేజర్ డాక్టర్ టి. అశోక్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా ఆర్ఎస్ఈటీఐ (RSETI – Rural Self Employment Training Institute)లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి మరికొందరికి ఉపాధి కల్పించాలని …
Read More »ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సక్రమంగా చేపట్టాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సక్రంగా చేపట్టాలని , మండల ప్రత్యెక అధికారులు పెన్షన్ పంపిణీలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం వివిధ అంశాలపై జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, చుట్టుగుంట సెంటర్ , నేలపాడు వద్ద వున్న ఎన్ …
Read More »లేబర్ అడ్డా ను కార్మికశాక అధికారులతో సందర్శన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) కార్మికుల సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని, దీనిని ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగ పరచుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. సోమవారం గుంటూరు నగరంలోని పట్టాభిపురం వద్ద కార్మికులకు ప్రత్యేకంగా నగర పాలక సంస్థ మరియు కార్మిక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ను కార్మికశాక అధికారులతో కలిసి సందర్శించారు. తొలుత లేబర్ …
Read More »పారిశుధ్య పనులు, అభివృద్ధి పనుల తనిఖీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణలో కాంట్రాక్టర్లు నాణ్యతాప్రమణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రతేక పర్యవేక్షణ చేయలాని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 2వ డివిజన్ లలోని మణిపురం బ్రిడ్జ్, సీతా నగరం మరియు నగరంలోని ప్రధాన రహదారుల్లో అధికారులతో కలిసి పర్యటించి పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత …
Read More »పిర్యాదుల పరిష్కారం పై విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోర్ట్ కేసులకు సంబంధించి పారావైజ్ రిమార్క్స్ మరియు కౌంటర్ ఫైల్స్ ను ఎప్పటికప్పడు దాఖలు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ పై వేస్తున్న కోర్ట్ కేసులకు సంబంధించి మరియు పి.జి.ఆర్.యస్, కాల్ సెంటర్ కు వస్తున్న వివిధ పిర్యాదుల పరిష్కారం పై మరియు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశం నందు తొలుత విభాగాల …
Read More »అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …
Read More »నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజన పై 134 అభ్యంతరాల వినతులు… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65, సిడిఎంఏ వారి ఉత్తర్వులు తేదీ.1-04-2026 ఆర్ఓసి నం.13032/2/2026/H1-1 మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ఈ నెల 18న ప్రతిపాదిత ముసాయిదా ప్రచురించుట జరిగిందని, వార్డుల పునర్విభజన అభ్యంతరాల పై ఈ నెల 24, అనగా నేటి సాయంత్రం 5 గంటలతో ముగిసిందని, నగర పాలక సంస్థకు 134 అభ్యంతరాలు అందాయని …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25 వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »నగరంలో గోవధ జరగరాదు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీద్ పండుగ సమయంలో నగరంలో గోవధ జరగరాదని నగర పాలక సంస్థ ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు అన్నారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గోవధ నిషేధం మరియు జంతు వధ నివారణ చట్టం, 1977 క్రింద బక్రీద్ రోజున గోవధ, ఇతర అనధికార జంతువుల వధ పై పశుసంవర్ధక శాఖ, పోలీస్, రెవిన్యూ, పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు, నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, రెవిన్యూ, గో సంరక్షణ సమితి …
Read More »
Prajavartha Online Telugu News