Breaking News

Tag Archives: mandavalli

వైఎస్ఆర్ యంత్రసేవ పథకం రైతులకు కావలసిన యంత్ర పరికరాలు అందించి ఆదుకుంటుంది..

-ఎమ్మెల్యే డిఎన్ఆర్ మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పని చేస్తున్నారని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండవల్లి మండలంలోని పెరికేగూడెం గ్రామంలో వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ద్వారా మంజూరు అయిన వరికోత మిషన్ ను కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే డిఎన్ఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం పెరికేగూడెం గ్రామంలో రూ.24 లక్షలు రూపాయలు విలువైన వరికోత మిషన్ ప్రభుత్వం సబ్బిడి పైన దాదాపుగా …

Read More »

సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలి… : కలెక్టరు జె. నివాస్

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. శుక్రవారం మండవల్లి మండలం లింగాల రైతు భరోసా కేంద్రంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకు అందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రభుత్వ …

Read More »

మండవల్లి మండలంలో రెండవ విడత వైఎస్సార్ ఆసరాగా 1008 గ్రూపుల్లోని 11088 మంది సభ్యులకు రూ.9.73కోట్లు పంపిణీ…

-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : దవంగత మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమంలో చెరగని ముద్ర వేసుకోగా ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి దాన్ని పదింతలు పదిలపరిచి అమలు పరుస్తూ పేదల కుటుంబాల్లో ప్రతిరోజు సంబరాలు తెచ్చారని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మండవల్లి మండలానికి సంబందించిన రెండో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని కైకలూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోగురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

కొరమేను సీడ్ తయారీ విధానాన్ని పరిశీలించిన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు…

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు నియోజకవర్గం లో కొర్లపాడు గ్రామంలో కొరమేను హెచరిలో కొరమేను పిల్లల తయారీని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తో కలసి కొర్లపాడు లో గల కొరమేను హెచరిలో కొరమేను సీడ్ తయారీని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విజయదుర్గ కొరమేను హెచరిలో కొరమేను గుడ్డు నుంచి కొరమేను సీడ్ …

Read More »

గ్రామాలు పరిశుభ్రతే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం… : ఎమ్మెల్యే డిఎన్ఆర్

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు పరిశుభ్రంగా వున్నపుడే ప్రజల ఆరోగ్యాలు బాగుంటారని, ఆ దిశగా అందరూ కృషి చేసి జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని నెరవేర్చాలని శాసనసభ్యులు,దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎంపీడీఓ శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో పరిపాలన నేరుగా అందించే దిశగా, అనేక మార్పులు తెస్తూ వాలంటరీ, సచివాలయం …

Read More »

గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుంది…

-ఎమ్మెల్యే డి ఎన్ ఆర్ మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండవల్లి స్టేషన్ రోడ్డు అగ్రహారం మంచినీటి చెరువులోకి కొబ్బరికాయ కొట్టి మంచినీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవల్లి గ్రామ పంచాయతీ న్యూ బీసీ కాలనీ, అగ్రహారం, రైల్వే స్టేషన్ ఏరియా నివసించు వారికి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా …

Read More »