-పార్లమెంట్ పరిధిలో నామ పత్రాల పరిశీలనను పరిశీలించిన అబ్జర్వర్ కె. బాలసుబ్రమణ్యం .. కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలో శుక్రవారం రాజమండ్రి పార్లమెంటుకు జిల్లాలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాలకు సంబందించి రిటర్నింగ్ అధికారులు ఈ నెల 18 నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేసిన ఆయా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్న నామ పత్రలను ఆమోదించడము, ఎన్నికల కమీషన్ …
Read More »Tag Archives: raja
“జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, చైల్డ్ వెల్ఫే కమిటీ మరియు జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యులకు “జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015”, “మానవ అక్రమ రవాణా” మరియు “ప్రీ-అరెస్ట్, అరెస్ట్ మరియు రిమాండ్ దశలలో న్యాయ సేవలు” అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ …
Read More »ట్రీ రీ ప్లాంటేషన్ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వినూత్నముగా, రాజానగరం ఏడీబీ రోడ్డు వైన్డింగ్ లో 60 సంవత్సరాల వయసుగల కళాత్మకమైన రూపంలో ఉన్న మర్రి చెట్టును గత 60 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తు నూతన ఏరులను వచ్చేదాకా ఉంచి నేడు ఆ వృక్షమును క్రేన్సు ర్యాలీలు ద్వారా తెచ్చి ట్రీ రీ ప్లాంటేషన్ కార్యక్రమం వై జంక్షన్ లో గల కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మించుచున్న కలెక్టర్ సమావేశం భవన ప్రాంగమునందు ఏర్పాటు …
Read More »కులగణన పై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం
-మేధావి వర్గం , కుల సంఘాల నేతలు విలువైన సూచనలు అందచేయ్యాలి -రేపటి లోగా ఆర్డీవో లకు పేర్లు ఇవ్వాలి -తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల మేధావి వర్గం, కుల సంఘాల నాయకులు తో రాజమహేంద్రవరం లో కులగణన పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆనం కళా కేంద్రం లో విలేఖరులతో కలెక్టర్ …
Read More »అత్యవసర గమనిక… : జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనల కారణంగా మరియు పరిస్థితిని పర్యవేక్షించడానికి హెడ్క్వార్టర్స్లో అధికారులు అందుబాటులో ఉండటం చాలా అవసరం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలియచేశారు. 09.05.2022న రెవెన్యూ డివిజనల్ అధికారి కొవ్వూరు లో చేపట్టిన నియోజకవర్గ స్థాయి వద్ద స్పందనను రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది. కావున జిల్లా అధికారులందరూ యథావిధిగా ఎన్ ఎ సి కలెక్టర్ కార్యాలయం బొమ్మూరులో ఉదయం 10:00 …
Read More »
Prajavartha Online Telugu News