Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

అక్టోబర్ 10 వ తేదీ జాబ్ మేళా

-జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో – కె. హరిచంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 10-10-2023 వ తేదీ మంగళవారం రోజున జిల్లా ఉపాధి కార్యాలయం, SBI బ్యాంకు సమీపంలో, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిచంద్ర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ …

Read More »

వంతెన మరమ్మత్తు పనులు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వంతెన మరమ్మత్తు పనుల్లో భాగంగా తొలిదశలో మిల్లింగ్ మెషిన్ తో పాత తారు రోడ్డు నీ తీసివేసే పనులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గోదావరి వంతెన పనులను క్షేత్ర స్థాయి లో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాధవీలత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు అనుకున్న స్థాయిలో జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే మొత్తం లేయర్ క్లీనింగ్, రిమూవింగ్ పనులు పూర్తి …

Read More »

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న భారత్

-ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అభివృద్ధి సాధిస్తేనే ప్రపంచంలో గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అందుకే ఆ దిశగా విస్తృత కృషి సాగుతోందన్నారు. ఇస్రో ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన ఇస్రో కార్యకలాపాల వివరాలు, రాకెట్స్ నమూనాల ప్రదర్శనను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్బంగా గోదావరి జిల్లాలకు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలను …

Read More »

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ని మరింత పటిష్టం చెయ్యాలి

-సుస్థిర ప్రతిపాదనలు రూపొందించి నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించండి -జూనియర్, యూత్ సభ్యత్వం పై దృష్టి పెట్టాలి -మండలస్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఉప శాఖలను ఏర్పాటు చేయాలి -జిల్లా కలెక్టర్, ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజోపకరమైన కార్యక్రమాలను అమలు చేయడం కోసం నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ , ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షురాలు డా కె. …

Read More »

రాకెట్ నమూనాల ప్రదర్శనకు పోటెత్తిన విద్యార్థులు.. 8తో ముగియనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

-ప్రపంచంలోనే ఇస్రో నెంబర్ వన్ అవుతుంది .. విద్యా సంస్థల ప్రముఖులకు ఇస్రో బృందం సత్కారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని ఇందుకు చంద్రయాన్ ప్రయోగం విజవంతమే నిదర్శనమని తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వివిధ విద్యాసంస్థల ప్రముఖులను  వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్. విజయకుమార్ …

Read More »

బంగారుకొండ కార్యక్రమం పై టీమ్ తూర్పు గోదావరి కి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రశంస

-జిల్లా ప్రగతి పై కలెక్టర్ల తో ప్రధాన కార్యదర్శి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంలో లక్ష్యాలను సాధించడానికి అన్ని శాఖలతో సమన్వయం సాధించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి న్యూఢిల్లీలోని ఏపి భవన్ నుండి ఈ క్రింది అజెండా అంశాలపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం మరియు స్త్రీ & శిశు సంక్షేమం – ప్రభుత్వం, …

Read More »

జిల్లాలో 356 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో జే ఏ ఎస్ సర్వే

-ఇప్పటి వరకు 3,35,614 గృహాల సందర్శన పూర్తి చేశారు -టోకెన్ రిజిస్ట్రేషన్ మాడ్యుల్ పై సాంకేతిక శిక్షణ కల్పించాలి -2వ దశ వాలంటీర్ లు ఇంటింటి సందర్శన పూర్తి చేయాలి -కలెక్టర్ కె.మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య జిల్లా కలెక్టర్ల తో జే ఏ ఎస్ పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, డి ఎం హెచ్ వో …

Read More »

విద్యార్థినులతో ముఖాముఖి

-బాలల హక్కులపై అవగాహన కల్పించారు -అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామంలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. బాలికలను వారికి అందుతున్న సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పాఠశాలలో …

Read More »

ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాలి

-ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అమలు తీరుపై అవగాహన కల్పించాలి -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయి అధికారులకు దిశా నిర్దేశం -కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఖరీఫ్ 2023-24 సీజన్ కు సంబందించి ఈ నెలలో కోతలు ప్రారంభం కానున్న దృష్ట్యా, ముందస్తు కార్యాచరణ ప్రణాళిక మేరకు అర్భికెల ను ప్రారంభించడం తో పాటు ధ్యానం కొనుగోలు సిద్దంగా ఉండాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం …

Read More »

అంతర్జాతీయ వయో వృద్ధు ల దినోత్సవం సందర్బంగా వృద్దులకు సత్కారం

– సీనియర్ సిటిజన్స్, సీనియర్ ఓటర్ల ను సత్కరించిన కలెక్టర్ -యువత ఓటు హక్కు విలువ తెలుసుకోవాలి.. -జిల్లా లో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు తప్పక ఓటు హక్కు కలిగి ఉండాలి -ఓటు హక్కును పారదర్శకముగా వినియోగించు కోవాలి. -103 సంవత్సరాలు నిండిన దాట్ల పద్మావతి, 85 సంవత్స రాలు నిండిన 14 మంది వయోవృద్దులను ఎక్కువ సార్లు ఓటు హ క్కు వినియోగించు కోవడం అభినందనీయం – కలెక్టర్ డా. కె. మాధవిలత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »