Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

విశ్వ నటనా చక్రవర్తి నటసార్వభౌమ స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహానికి నివాళులు

-సాంస్కృతికి పరంగా ఎంతో పేరుగాంచిన రాజమహేంద్రవరాన్ని మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తా… -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కళా రంగానికి ఎనలేని సేవలు అందిచడతో పాటు, ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించిన మహనీయులు కళామతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ ఎస్వీ రంగారావు ఆయన జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్వర్గీయ …

Read More »

ప్రజలకి, అధికారులకి ప్రతీ రోజూ సా.3 నుంచి సా.4 గంటల వరకు అందుబాటులో కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్యాలయ పని దినాలలో కలెక్టరేట్ నందు ప్రతి రోజు సా.3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ అధికారులకి అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలియ చేశారు. కావున ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు.

Read More »

డయేరియా నివారణ చర్యలు పై ప్రత్యేక దృష్టి సారించాలి

-ప్రోటోకాల్ మేరకు ఓ ఆర్ హెచ్ లు క్లోరినేషన్ చేపట్టాలి – మునిసిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి -అంగన్వాడీ కేంద్రాలలో కాచి చల్లార్చి నీళ్లు అందచేయాలి -క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డయేరియా , సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన …

Read More »

పర్యటక పరంగా అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై సమగ్ర నివేదిక అందచేయాలి…

శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి పర్యటన రంగం ప్రభావితం అంశాలు పై సమీక్ష నిర్వహించారు . రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో కడియం నర్సరీలకు ప్రత్యేక స్థానం కలిగి ఉందని పి పి పి విధానంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సుదీర్ఘ గోదావరి …

Read More »

ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శించడం జరిగింది. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఈ వి ఎమ్ గోడౌన్ …

Read More »

జైళ్ళలో ఖైదీల భద్రత, పరివర్తన ముఖ్యం

-సూపరింటిండెంట్ ఎస్, రాహుల్ రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : ఖైదీల భద్రత, పరివర్తనకే జైళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటిండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీల అందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్ర చికిత్సలు చేసే వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ద ఖైదీలకు పరీక్షలు అనంతరము స్వయంగా కళ్ళజోళ్ళు తొడిగి, వాటిని అందజేశారు.ఈ సందర్భంగా శ్రీరామ్ రాహూల్ మాట్లాడుతూ జైల్లో అందిస్తున్న పలు రకాల సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైళ్ల …

Read More »

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 45 బెంచ్ లు నిర్వహణ -ఈరోజు  సాయంత్రం 7 గంటల వరకు   1448 కేసులు పరిష్కారం చేసి అవార్డ్ లు జారీ -ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి  / 1వ అదనపు జిల్లా జడ్జి – ఆర్ శివకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు …

Read More »

సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల అభ్యర్థుల, వారి ఏజెంట్స్ సమక్షంలో ఆడిట్

-హాజరైన వ్యయ పరిశీలకులు -జూలై 4 లోగా పూర్తి స్థాయిలో వివరాలు అందచెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రీ పార్లమెంట్, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చులను వ్యయ పరిశీలకుల సమక్షంలో సంబంధిత వివరాల రిజిస్టర్లను తనిఖీ చేయ్యడం జరిగింది. ఆమేరకు ఆయా ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.ఈ …

Read More »

ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్..వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

-జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి -కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతించే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ -కలెక్టర్ ద్వారా 144 సిఆర్ పిసి సెక్షన్,ఎస్పి ద్వారా 30 పోలిసు యాక్ట్ పై ఉత్తర్వులు జారీ -ఈవిఎమ్ ,పోస్టల్ బ్యాలెట్, ఈటిపిబిఎస్ ఓట్లు లెక్కింపు అనుగుణంగా చర్యలు -ఈవిఎమ్ ఓట్ల కోసం పిసి పరిధిలో 98 టేబుల్స్ 116 రౌండ్స్ , ఏసి పరిధిలో 98 టేబుల్స్ 116 రౌండ్స్, -ఈటిపీబిఎస్ కోసం …

Read More »

మంగళవారం సాయంత్రం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత , ఎస్పి పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే.దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర రిటర్నింగ్ , …

Read More »