Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

నల్సా విక్టిం పరిహారం & ఆంధ్ర ప్రదేశ్ విక్టిం కాంపెన్సేషన్ పథకం కింద ఏడు మందికి రూ.19.25 లక్షల పరిహారం అందచేత  కె. ప్రత్యూష కుమారి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వివిధ క్రిమినల్ కేసులను నల్సా చట్టం మేరకు పరిష్కరించి పరిహారం చెల్లించడం జరిగిందన్నారు.స్థానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో శుక్రవారం బాధితులకు చెక్కులు అంద చేశారు. ఆ ప్రక్రియ లో భాగంగా వేధింపులకు గురైన ఏడుగురు మహిళా, చిన్నారు బాధితులకు నల్సా విక్టిం కాంపెన్సేషన్ స్కీమ్, 2018 మరియు ఆంధ్ర ప్రదేశ్ విక్టిం కాంపెన్సేషన్ స్కీమ్, …

Read More »

కూనవరం దగ్గరలో శుద్ధమెట్ట పైకి వెళ్లి పరిశీలించిన జేసీ

-అర్హులకు ఇంటి పట్టాలు పంపిణీ కై పరిశీలన చేశాం.. జేసీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి పేదవానికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇంటి స్థలాలు కేటాయించడానికి క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం సీతానగరం మండలం ముగ్గళ్ళ గ్రామం కోరుకొండ రోడ్డులో గల కూనవరం దగ్గరలో శుద్ధమెట్టను అధికారులతో జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ వివరాలు తెలుపుతూ, సీతానగరం, …

Read More »

ప్రశాంతంగా ఎపిపిఎస్సీ ద్వారా కంప్యూటర్ నైపుణ్య పరీక్షలు

-నాలుగు షిఫ్ట్ లలో కంప్యూటర్ టెస్ట్ హాజరైన 388 మంది ఉద్యోగులు – డి ఆర్వో నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, వార్డు కార్యదర్శులకు కంప్యూటర్ నైపుణ్యం టెస్ట్ శుక్రవారం పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం కాతేరు లోని జీ ఎస్ ఆర్ ఆన్లైన్ అకాడమీ లో కంప్యూటర్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పరీక్ష జరిగిన వివరాలు జీ. నరసింహులు …

Read More »

ఉత్తమమైన దిగుబడి, పంటలకు మద్దతు లభించే దిశలో సాగు విషయంలో చర్యలు

-ప్రాంతాల వారీగా గత 3 సీజన్లో వొచ్చిన దిగుబడి ఆధారంగా సేకరణ -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో  ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో ప్రాంతాల వారీగా గత మూడు ఏళ్ల గా రైతులకు సరఫరా చేసిన గన్ని బ్యాగులకి అనుగుణంగా ఆర్భికే ల పరిధిలో ధాన్యం సేకరణ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.ఖరీఫ్ సీజన్లో అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన నూరు శాతం …

Read More »

-మేము మీకోసం ఇక్కడ ఉన్నాం.. పౌర సేవలు అందించే క్రమంలో భరోసా కల్పించాలి

-కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ పౌర సేవల దినోత్సవం – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత -ప్రతిజ్ఞ చేయించిన జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవకులం అనే భావన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు.శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో “16 వ జాతీయ పౌర సేవలు దినోత్సవానికి” ముఖ్య అతిథులుగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

రూ.60 లక్షలతో దండి మార్చ్ విగ్రహాలను ఆవిష్కరించిన ..

-నగరంలో రూ 110 లక్షలతో జంక్షన్, -రూ.83 లక్షలతో డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టాం.. -కలెక్టరు డా. కే. మాధవీలత, -యంపీ. మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదీ ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరాన్ని మంచి గ్లోబల్ సీటీగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు గత సంవత్సర కాలంగా నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, యంపీ. మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.గురువారం రాత్రి స్థానిక కంభాల చెరువు సమీపంలో గల …

Read More »

ఉచిత వైద్య శిబిరం

రాజమహేంద్రవరం నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డి.ఎం.హెచ్.ఓ, రాజమహేంద్రవరం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం నందు గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి వృద్ధులతో …

Read More »

రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ లు పేర్కొన్నారు.

  రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 315 ఆర్బీకేల పరిధిలో 233 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 147 మిల్లులను ఆయా కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసామన్నారు.ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు పూర్తి పారదర్శకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని ఆమె …

Read More »

మహిళలు వారి హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు వారి బాధ్యతలను నిర్వర్తించాలి…

రాజమహేంద్రవరం నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి వారి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక మహిళా కారాగారము నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, బాధ్యతల గురించి ప్రత్యూష కుమారి తెలియజేశారు. మహిళలు వారి హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు వారి బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. ఒక కుటుంబానికి మార్గ నిర్దేశకంగా మహిళ ఉండాలని అన్నారు. అనవసరమైన తగాదాలకు, అసాంఘిక …

Read More »

తూర్పుగోదావరి  జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరించి తల్లిగా, భార్యగా, సహోదరిగా, కుమార్తెగా వారి ప్రేమాభిమానాలను, త్యాగాలను గుర్తుచేస్తూ వారికి సమాజంలో సమున్నత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బుధవారం కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం నందు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కారాగారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి ప్రత్యూష కుమారి, డా. పి. కోమల, డా. యం. హారిక , …

Read More »