విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబ్బధత కలిగిన కార్యకర్తలే వెన్నెముకగా నిలిచి భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమని నిత్య నూతనంగా 100 సంవత్సరంలోకి తీసుకొనివెళ్లారని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, 36వ డివిజన్ నాయకులు ఎం.వి. క్రిష్ణయ్య అధ్యక్షతన జరిగిన డివిజన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేయడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త …
Read More »Tag Archives: vijayawada
రహదారి భద్రతపై విద్యార్థులలో అవగాహన అభినందనీయం..
-విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ను తప్పక పాటించాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రత పై విద్యార్థులలో అవగాహన కల్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాస రచన, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శనివారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో …
Read More »సైబర్ నేరాలపై సరైన అవగాహన ముఖ్యం
– సాంకేతికత వినియోగం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను వినియోగించే ప్రతిఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, సైబర్ భద్రత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. శనివారం కేబీఎన్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం, …
Read More »40 సూచికల్లోనూ 100 శాతం ప్రగతికి సమష్టి కృషి
– మరో ఆరు సూచికల్లో శత శాతం లక్ష్యంగా సంపూర్ణతా అభియాన్ 2.0 – తొలి దశ విజయం స్ఫూర్తితో మలిదశకు కార్యాచరణ – ఆకాంక్షిత బ్లాకు ఆదర్శ బ్లాకు స్థాయికి ఎదగాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షిత బ్లాకు అయిన ఇబ్రహీంపట్నంలో సంపూర్ణతా అభియాన్ తొలిదశ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ స్ఫూర్తితో సంపూర్ణతా అభియాన్ 2.0ను ప్రారంభించినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల ఎంపీడీవో …
Read More »విద్యార్థులకిది కీలక సమయం అలసత్వం వద్దు..
-ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని ధైర్యంగా పరీక్షలను ఎదురుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. మార్చి 16వ తేదిన 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా. కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి విద్యార్థుల విద్యా భోదనను …
Read More »ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో సామాజిక భద్రత
– జిల్లాలో 2,27,933 మంది లబ్ధిదారులకు రూ. 98.42 కోట్లు – కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతను కల్పిస్తోందని, పథకాన్ని జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగ్గా… 64వ డివిజన్ కండ్రికలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్లమ్మ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది.. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా స్తోమత లేని వారు కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.. వెంటనే ఎమ్మెల్యే సీఎం ఆర్ ఎఫ్ కు లేఖ రాసారు. పుల్లమ్మ కు వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమయ్యే 9,80,000/_ రూపాయలు మంజూరు చేయాలని లేఖ రాసారు. దీనికి …
Read More »అంబటి రాంబాబు పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి
-రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ డిమాండ్ -ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ సర్కిల్ లో ధర్నా -అంబటి చిత్ర పటాలను తగలబెట్టిన టిడిపి నాయకులు -అంబటి అనుచిత వ్యాఖ్యలపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు -ధర్నాలో పాల్గొన్న గద్దె క్రాంతి, టిడిపి కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామాంలో వైసిపి నేతలు అనుసరిస్తున్న బూతు రాజకీయాలకు చోటు లేదు. సంస్కార హీనంగా అసభ్యకరమైన, అశ్లీల పదజాలంతో సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు …
Read More »మహిళల ఆర్థిక స్వాలంబనకు కేశినేని ఫౌండేషన్ అండగా వుంటుంది.
-ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పొందుతున్న మహిళలను కలిసి స్పూర్తి నింపిన కేశినేని జానకీ లక్ష్మీ -శిక్షణ తీసుకుంటున్న 50 మంది ఎస్.హెచ్.జి మహిళలకు కేశినేని జానకీ లక్ష్మీ సర్టిఫికేట్లు అందజేత -ఎన్.ఐ.ఆర్.డి లో జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ పై 4వ రోజు శిక్షణ -ఎస్.హెచ్.జి మహిళలు స్వయం సమృద్ది వైపు అడుగులు వేయాలి -కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి ద్వారా పొందిన శిక్షణతో జీవనోపాధి మెరుగుపర్చుకోవాలి -కేశినేని ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ …
Read More »భవానిపురం శివాలయం సెంటర్లో అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దగ్ధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పోటోలను ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు భవానిపురం శివాలయం సెంటర్లో టిడిపి నాయకులు దగ్ధం చేశారు భవానీ పురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పై స్థానిక మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, కొట్టేటి హనుమంతరావు కేసుపెట్టారు. రాష్ట్ర టీడీపీ మహిళా నేత షేక్ ఆశ టిడిపి డివిజన్ అధ్యక్షులు సంతోష్, శివ శర్మ, రాంబాబు, పచ్చవ మల్లికార్జున, పశ్చిమ బీసీ సెల్ …
Read More »
Prajavartha Online Telugu News