Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్య ప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా నేటి బుధవారం ఉదయం వి ఐ పి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం నారావారిపల్లి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించుటకు వెళ్ళనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *