Breaking News

తిరుపతి సమాచార శాఖ కార్యాలయానికి లేటెస్ట్ డిజిటల్ ఫోటో కెమెరాను అందచేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తిరుపతి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు జెడ్ 7-II నికాన్ లేటెస్ట్ డిజిటల్ ఫోటో కెమెరాను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య కు అందజేసి కార్యాలయ విధులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి డిఐపీఆర్ఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, సమాచార శాఖ సిబ్బంది మల్లికార్జున, రవీంద్ర, సురేష్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *