Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన ఒంగోలు ఎంపి మాగుంట‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి మాగుంట తో పాటు విచ్చేసిన‌ ఆయ‌న త‌న‌యుడు రాఘవరెడ్డి కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ క‌ల‌వ‌టం జ‌రిగింది. ఎంపి మాగుంట కు ఎంపి కేశినేని శివనాథ్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల గురించి, రాష్ట్రంలో అభివృద్ది నిరోధ‌క శ‌క్తుల్ని ఎలా ఎదుర్కొవాల‌నే అంశాల‌పై చ‌ర్చించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *