-గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు -పార్టీ జెండాను ఆవిష్కరించి…. వార్షికోత్సవ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని -2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అవడం ఖాయం…. -ప్రతిపక్షాలన్నీ ఏకమైన….. దేవుడి దీవెనలు…. ప్రజల ఆశీస్సులు సీఎం జగన్ కు ఉన్నాయి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.తొలుత పార్టీ నేతలతో కలిసి …
Read More »Telangana
సీఎం జగన్ కు, నాకు ప్రజాసేవ చేయడానికి లూర్దు మాత, దేవదేవుడైన యేసు ప్రభువు మరోసారి అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కొడాలి నాని
-వేన్ననపూడి లూర్దుమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. -మానవాళి హితం కోరుతూ ఆర్సిఎం ఫాదర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాని…. -వెన్నెనపూడి గ్రామం, లూర్ధు మాత ఉత్సవాలతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉంది – ఎమ్మెల్యే నాని… నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం వెన్నెనపూడి గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న లూర్దు మాత మహోత్సవాలు సోమవారం రాత్రితో అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. …
Read More »15న విశాఖలో జరిగే కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు సభకు సిపిఐ మద్దతు
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే కసాయి బీజేపీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలలోకి వచ్చిన తరువాత దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను, పార్టీలను అడ్డగోలుగా పడేస్తుందని విమర్శించారు. గోవా, మణిపూర్లో ప్రభుత్వాలను పడేసిందని, …
Read More »9-18 సంవత్సరాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో ‘కీర్తి’ కార్యక్రమం ప్రారంభం
-భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో ‘ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్’ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది : అనురాగ్ సింగ్ ఠాకూర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో ‘ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్’ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. …
Read More »రాష్ట్రానికి నవ శకం … ఈ మైత్రితో ప్రారంభం… : పవన్ కళ్యాణ్
-జగన్ జలగలను ఏరిపారేద్దాం -మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాకారం -సిద్ధం… సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇద్దాం -యుద్ధం అంతిమ లక్ష్యం రాజకీయ ప్రక్షాళన, అధికార మార్పు -ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం చారిత్రక పొత్తుకు అడుగులు వేశాం -భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరిక సందర్భంగా ప్రసంగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఒక అసాధ్యమైన, అసాధారణమైన రాజకీయ కలయికను రాష్ట్రంలో సాకారం చేయగల శక్తిని మీ …
Read More »లక్ష ఓట్ల లక్ష్యంగా పశ్చిమ జనసేన నాయకులు ముందుకు సాగాలి…
-చిన్న చిన్న ప్రచారాలను నమ్మొద్దు గుండె ధైర్యం పోరాటబలం పశ్చిమ జనసేన సొంతం -వైసీపీ సిద్ధమంటే పశ్చిమ జనసేన తరఫున రె”డీ”అనే నినాదం విజయవంతం అయ్యింది -జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ 35వ డివిజన్లో చిరుప్యారులకు టిఫిన్ క్యాంటీన్లు పంపిణీ -ఐదేళ్లలో వైసిపి అవినీతిని నిర్భయంగా బయటపెట్టాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన, టిడిపి,బిజేపి లక్ష ఓట్లు లక్ష్యంగా పనిచేయాలని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానిక 35వ …
Read More »జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించడం, సమర్థవంతంగా అమలు చేపట్టే ప్రక్రియ లో భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ పి. జగదీష్, మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, డి టి సి కెవి కృష్ణా రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. …
Read More »రాజకీయ పార్టీల ప్రతి నిధు లు, ఎన్నికల ప్రవర్తన నియమా వళిని తప్పక పాటించాలి
-ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, రాజకీయ పా ర్టీల ప్రతినిధులు, ప్రింట్ , ఎల క్ట్రానిక్ మీడియా, సోషల్ మీ డియా పాత్రికేయులు ఖచ్చితం గా పాటించాల్సి ఉంటుంది. -డిప్యూటీ కలెక్టర్, రూరల్ ఎ ఆర్ ఒ అధికారి ఐ. సాయి బాబా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రింట్,ఎల క్ట్రానిక్ మీడియా, సోషల్ మీ డియా పాత్రికేయులు ఖచ్చితం గా పాటించాల్సి ఉంటుందని రాజమండ్రి రూరల్ సహాయ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ …
Read More »రూ.20 .65 కోట్ల ఇండస్ట్రియల్ పార్కు కి భూమి పూజా
-హాజరైన మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మేల్యే జక్కంపూడి రాజా, పరిశ్రమల అధికారులు రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం నియోజక వర్గం రానున్న రోజుల్లో అతి పెద్ద పారిశ్రామిక వాడ గా అభివృద్ది పరచడం జరుగుతుందనీ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు వద్ద రూ.20 కోట్ల 65 లక్షల తో చేపట్టనున్న పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ …
Read More »నగరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను పరిశీలన
-పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగు నమోదు అయిన ప్రాంతాల్లో పర్యటన -బీ ఎల్ వో లు ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి -ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట్ల ప్రత్యేక భద్రత ఏర్పాట్లు – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత – ఎస్పి పి. జగదీశ్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పరిథిలో గత ఎన్నికల్లో తక్కువ ఓటు నమోదు అయిన పోలింగ్ కేంద్రాలను , ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కేంద్రాలను …
Read More »
Prajavartha Online Telugu News