-చిన్న చిన్న ప్రచారాలను నమ్మొద్దు గుండె ధైర్యం పోరాటబలం పశ్చిమ జనసేన సొంతం -వైసీపీ సిద్ధమంటే పశ్చిమ జనసేన తరఫున రె”డీ”అనే నినాదం విజయవంతం అయ్యింది -జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ 35వ డివిజన్లో చిరుప్యారులకు టిఫిన్ క్యాంటీన్లు పంపిణీ -ఐదేళ్లలో వైసిపి అవినీతిని నిర్భయంగా బయటపెట్టాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన, టిడిపి,బిజేపి లక్ష ఓట్లు లక్ష్యంగా పనిచేయాలని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానిక 35వ …
Read More »Telangana
జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించడం, సమర్థవంతంగా అమలు చేపట్టే ప్రక్రియ లో భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ పి. జగదీష్, మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, డి టి సి కెవి కృష్ణా రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. …
Read More »రాజకీయ పార్టీల ప్రతి నిధు లు, ఎన్నికల ప్రవర్తన నియమా వళిని తప్పక పాటించాలి
-ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, రాజకీయ పా ర్టీల ప్రతినిధులు, ప్రింట్ , ఎల క్ట్రానిక్ మీడియా, సోషల్ మీ డియా పాత్రికేయులు ఖచ్చితం గా పాటించాల్సి ఉంటుంది. -డిప్యూటీ కలెక్టర్, రూరల్ ఎ ఆర్ ఒ అధికారి ఐ. సాయి బాబా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రింట్,ఎల క్ట్రానిక్ మీడియా, సోషల్ మీ డియా పాత్రికేయులు ఖచ్చితం గా పాటించాల్సి ఉంటుందని రాజమండ్రి రూరల్ సహాయ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ …
Read More »రూ.20 .65 కోట్ల ఇండస్ట్రియల్ పార్కు కి భూమి పూజా
-హాజరైన మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మేల్యే జక్కంపూడి రాజా, పరిశ్రమల అధికారులు రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం నియోజక వర్గం రానున్న రోజుల్లో అతి పెద్ద పారిశ్రామిక వాడ గా అభివృద్ది పరచడం జరుగుతుందనీ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు వద్ద రూ.20 కోట్ల 65 లక్షల తో చేపట్టనున్న పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ …
Read More »నగరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను పరిశీలన
-పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగు నమోదు అయిన ప్రాంతాల్లో పర్యటన -బీ ఎల్ వో లు ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి -ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట్ల ప్రత్యేక భద్రత ఏర్పాట్లు – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత – ఎస్పి పి. జగదీశ్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పరిథిలో గత ఎన్నికల్లో తక్కువ ఓటు నమోదు అయిన పోలింగ్ కేంద్రాలను , ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కేంద్రాలను …
Read More »విధులను అత్యంత ప్రాధాన్యత తో నిర్వహించాలి…
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి సెక్టరల్ అధికారులు పొలింగ్ కేంద్రాల కు ఎన్నికల సామాగ్రి తరలింపు పర్యవేక్షణా నుంచి రిసెప్షన్ కేంద్రాలకు చేరే వరకు విధులను అత్యంత ప్రాధాన్యత తో నిర్వహించాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 51- రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ …
Read More »సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను పరిశీలించిన కలక్టర్ ఎస్పి
-ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలలో గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఓటు నమోదు అయిన పోలింగ్ కేంద్రాల పరిథిలో ప్రత్యేక క్యాంపు లని నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాజానగరం మండలం తూర్పు గోనెగూడెం ఎమ్.పి.పి. ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఆవరణలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 186, 187 లని ఎస్పి పి. జగదీష్ …
Read More »14,15 తేదీల్లో (గురు,శుక్రవారాలు) నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ ప్రదాన పైప్ లైన్ లీకు మరమత్తు పనులను ఈ నెల 14 న ఇంజినీరింగ్ అధికారులు చేపట్టనున్నారని, మరమత్తు పనుల వలన నగరంలోని పలు ప్రాంతాల్లో గురు,శుక్రవారాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ తక్కెళ్లపాడు …
Read More »ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గాదర్శాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెక్ట్రోరల్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గాదర్శాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సాదారణ ఎన్నికల విధులపై సెక్ట్రోరల్, రూట్ అధికారులకు అదనపు కమిషనర్ పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీతో కలిసి మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 22 మంది …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో సాదారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన ఆర్జీల పరిష్కారంపై పశ్శిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News