Breaking News

Telangana

మహిళల చట్టలపై న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు భూమిక ఎన్.జి.వో సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణమ్మ పేట సమీపంలో మహిళల సాధికారత మరియు మహిళల చట్టలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కే . ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మహిళలు వారి కుటుంబాలకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. పిల్లలను తీర్చిదిద్ది వారిని మంచి మార్గంలో నడిపించడంలో, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం లో మహిళల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం …

Read More »

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫారం 7 , 8 స్వీకరించడం జరుగదు

-18-21 మధ్య ఉన్న కొత్త ఓటరు నమోదు స్వీకరించడం జరుగుతుంది -ఎపిక్ కార్డుల బదులు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను మేరకు ఫోటో గుర్తింపు కార్డు ల ద్వారా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు -నామినేషన్లు దాఖలు చేసే విధానం లో అఫిడవిట్లు చాలా కీలకం -నామినేషన్లు, అఫిడవిట్లు ను ఆర్ వో లు ఉదయం 11 నుంచి మ.3 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారు -ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు, సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి -ఈ సి ఐ వెబ్ సైట్ ద్వారా ఓటరు …

Read More »

కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత ప్రత్యేక పూజలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు టౌన్ పరిధిలో కొవ్వూరు టోల్గేట్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ప్రకృతి రావణబ్రహ్మ శివలింగాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత తో పాటు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఇరు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన హోంమంత్రికి ముందుగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం, …

Read More »

మహిళా ఉద్యోగుల్లో మానసిక చైతన్యానికి క్రీడలు దోహదం…

-విధుల ఒత్తిడి నుంచి ఉపశమనం… -మహిళా ఉద్యోగుల హక్కుల కోసం ఎన్జిజీవో కట్టుబడి ఉంది… -ఆందోళన కార్యక్రమాలలో మహిళా ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం -ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యాలయాలలో, గృహాలలో నిరంతరం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళా ఉద్యోగులలో మానసిక చైతన్యం నింపేందుకు క్రీడలు ఒక దివ్య ఔషధంలా షధంలా ఉపకరిస్తాయని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మహిళా …

Read More »

జపాన్లో కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్/ కేర్ హోం ఫెసిలిటీగా ఉద్యోగ అవకాశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) మరియు నావిస్ హెచ్‌ఆర్ (NAVIS HR) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏ‌ఎన్‌ఎం (ANM), జి‌ఎన్‌ఎం (GNM) మరియు బి‌ఎస్‌సి నర్సింగ్ చదువుకున్నటువంటి వారికి జపాన్లో కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్/ కేర్ హోం ఫెసిలిటీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎన్.టీ.ఆర్ జిల్లా – జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి డాక్టర్. పి. నరేష్ కుమార్ తెలిపారు. ఇందుకోసం కావలసిన అర్హతలు మొదలైనవి క్రింద తెలుపడమైనది. ప్రోగ్రామ్ వివరాలు: మొత్తం వ్యవధి : …

Read More »

ఎస్‌ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో ఓటు హ‌క్కుపై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు గారి ఆదేశాల మేర‌కు జిల్లా యువ‌జ‌న సంక్షేమ అధికారి, జిల్లా స్వీప్ నోడ‌ల్ అధికారి యు.శ్రీనివాసరావు, ఎస్ఆర్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ఓటు హ‌క్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత ఎన్నికల్లో ఓటు సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ఆవశ్యకతను స‌మాజానికి తెలియ‌జేసేందుకు కృషిచేయాల‌ని సూచించారు. వివిధ యాప్‌ల‌పై అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌ని.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని తెలియజేశారు. …

Read More »

మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఫారాల ప‌రిష్కారం

– ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో ఏర్పాట్లు – జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో సిద్ధంగా ఉన్నామ‌ని.. వివిధ ఫారాల‌ను మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా స‌జావుగా ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. బుధ‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ క‌మార్ మీనా.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, సీపీలు, ఎస్‌పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌రేట్ క్యాంపు కార్యాల‌యం నుంచి …

Read More »

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళికాయుత ఏర్పాట్లు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాత‌, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళికాయుతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావుతో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఓట‌ర్ల జాబితా న‌వీక‌ర‌ణ‌, వివిధ ఫారాల ప‌రిష్కారం, క్రిటిక‌ల్‌, వ‌ల్న‌ర‌బుల్ పోలింగ్ స్టేష‌న్ల గుర్తింపు ప్ర‌క్రియ, పోలింగ్ స్టేష‌న్ల‌లో ఏర్పాట్లు, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ), ఎన్నిక‌ల …

Read More »

పర్యావరణం, జీవ వైవిధ్య‌ పరిరక్షణ మనందరి బాధ్యత

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ర్యావ‌ర‌ణం, జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ మ‌నంద‌రి బాధ్య‌త అని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. విజయవాడ నగరానికి చెందిన చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ పిచ్చుకను చేసుకుందామా మచ్చిక అనే నినాదంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక సంస్థల సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నసేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చుకల మనుగడకు కొన్నేళ్లుగా స్ఫూర్తి శ్రీనివాస్ …

Read More »

మొల్ల‌మాంబ తెలుగు సాహిత్య విలువ‌లు విశిష్టమైనవి

– ఆమె జీవితం అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం: జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు క‌వ‌యిత్రి ఆతుకూరి మొల్ల‌మాంబ (మొల్ల‌) తెలుగు సాహిత్యానికి చేసిన సేవ‌లు, సాహిత్య విలువలు చాలా విశిష్టమైనవని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా బుధవారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు పాల్గొని ఆమె చిత్ర‌పటానికి పూల మాల‌లు అలంక‌రించి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు సాహిత్య …

Read More »