-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., -గత ఏడాది 6 మంది రాయగా, ఈ సారి రెట్టింపైన విద్యార్థులు -దేశంలో మరోసారి చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్థులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా RDT హైస్కూల్ ఫర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి ఈ ఏడాది 13 మంది విద్యార్థులు కంప్యూటర్ ద్వారా ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., ప్రకటించారు. గత సంవత్సరం ఆర్డిటి స్కూల్ ఫర్ …
Read More »Telangana
పేదలకు ఇళ్ళతో సంపూర్ణ హక్కులు కల్పించిన జగనన్న ప్రభుత్వం – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాకుండా సొంత ఇంటికి సంపూర్ణ హక్కులను వాళ్ళకి కల్పించి నిజమైన యజమానిని చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని విజయవాడ నగరపాలక సంస్థ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల స్థానిక 46వ డివిజన్లో 143 సచివాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ …
Read More »ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనేది మూడు పార్టీల అజెండా
-రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం అవసరం -రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు -రాజధాని, పోలవరం కట్టొద్దని జగన్ కు కేంద్రం చెప్పిందా.? -విభజన హామీలు సాధించడంలో జగన్ పూర్తిగా వైఫల్యం –కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ ఉన్న ప్రతిసారీ రాష్ట్రానికి మేలు కలలకు రెక్కలు ద్వారా ప్రభుత్వం నుండి విద్యార్థినుల చదువుకు వడ్డీలేని రుణసాయం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -చంద్రబాబు సమక్షంలో కలలకు రెక్కలు వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థినులు అమరావతి, నేటి పత్రిక …
Read More »షేర్డ్ ఆడియో విజువల్స్ ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
-SHABD యాభై వర్గాలలో అన్ని ప్రధాన భారతీయ భాషలలో వార్తా కథనాలను అందించగలదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ప్రసార భారతి మరియు DD న్యూస్ మరియు ఆకాశవాణి న్యూస్ వెబ్సైట్లతో పాటు అప్డేట్ చేసిన న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ నుండి న్యూస్ షేరింగ్ సర్వీస్ అయిన PB-SHABDని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ దేశంలోని …
Read More »“యువత దేశ నిర్మాణం కోసం తమను తాము అంకితం చేసుకోవాలి”
-సాయి వెంపటి , ఏ డి, రీజినల్ న్యూస్ యూనిట్ ఆకాశవాణి విజయవాడ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, విజయవాడ వారిచే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు బుధవారం స్థానిక V. R. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత. యూత్ స్కిల్స్, బేటీ బచావో బేటీ పడావో, వంటి ఫ్లాగ్షిప్ కార్యక్రమాల కింద కేంద్ర మరియు రాష్ట్ర …
Read More »లబ్ధిదారులకు రుణాలు, ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE) కింద సఫాయి మిత్రలకు (మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు) జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ 113 మంది లబ్ధిదారులకు స్త్రీ నిధి ద్వారా రూ.78.15 లక్షల రుణ మంజూరు పత్రాలు, ఆయుష్మాన్ హెల్త్ కార్డ్లను పంపిణీ చేశారు. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో బుధవారం న్యూఢిల్లీ నుంచి దేశ ప్రధాన మంత్రి …
Read More »ఓట్ల లెక్కింపు కేంద్రంలో మూడంచెల భద్రత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల్లో కృష్ణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రంలో మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, రిటర్నింగ్ అధికారులతో కలిసి కృష్ణ విశ్వవిద్యాలయం సందర్శించి ఓట్ల లెక్కింపునకు చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులతో చర్చించారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్ రూములు, ఓట్ల …
Read More »గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేయడం హర్షణీయం… : కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2018లో నిర్వహించిన ఎపిపిఎస్సి గ్రూప్-1 మెయిన్స్ను ఎపీ హైకోర్టు రద్దు చేస్తూ తీర్పునివ్వడంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యుయేషన్పై పలువురు అభ్యర్థులు ఎపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ ఫలితాలను నిలిపివేశారు. జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం చేయాలని గతంలో ఎపిపిఎస్సిని హైకోర్టు ఆదేశించింది. …
Read More »మల్లయపాలెం జగనన్న కాలనీలో…..రూ. 4.20 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని
-11వందల కోట్ల ప్రభుత్వ సంపదతో….గుడివాడలో పేదప్రజల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు -గుడివాడలో 16వేల మందికి సీఎం జగన్ పూర్తి స్థాయి మౌలిక వసతులతో ఇల్లు ఇచ్చారు…. – ఇక్కడకు వచ్చి టీడీపీ వాళ్ళు పిట్ట కథలు చెబుతున్నారు…. – సీఎంగా వైఎస్సార్77ఎకరాలు….జగన్ 182ఎకరాలు గుడివాడ ప్రజల ఇళ్ల కోసం ఇచ్చారు….అభివృద్ధికి మరో 350కోట్లు ఇచ్చారు -14ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఎకరా ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా…..దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించాలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »నచ్చేశావ్ పవర్ స్టార్!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అతను నిజ జీవితంలోనూ రియల్ స్టార్! అతను చాలా మందికి అర్ధం కాడు! అందరిలెక్క అతనికి నిజ జీవితంలో, అందునా రాజకీయ రంగంలో నటించడం రాదు! సహజంగానే సిగ్గరి! కెమెరా ముందు కూడా చాలా సార్లు సిగ్గుతో మొహమాటపడి కొంత గ్యాప్ తీసుకుని షూట్ స్టార్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి! అతనంతే భ్రమల్లో ఉండడు! వాస్తవంలో జీవిస్తాడు, జీవిస్తుంటాడు! అందుకే అంత ఈజీగా అర్ధం కాడు! ఎక్కడ హెచ్చాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వాడు! భేషజాలు …
Read More »
Prajavartha Online Telugu News