-విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ -తెలుగు వేషం, హిందీ ప్రసంగంతో ఆకట్టుకన్న వైఎల్పి -కజకిస్తాన్ వేదికగా ప్రధమ హిందీ సమ్మేళనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ స్ధాయిలో హిందీ మనుగడను పెంపొందించేందకు కట్టుబడి ఉన్నామని విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుడు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. కజకిస్తాన్ దేశంలోని అల్ మి నగరంలో గురువారం నిర్వహించిన ప్రధమ హిందీ సమ్మేళనంకు యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పలు యూరేషియన్ దేశాల నుండి ప్రతినిధులు హాజరు కాగా, …
Read More »Telangana
జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేయాలి… : పోతిన వెంకట మహేష్
-సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చిన పవన్ -వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేది జనసేన ఆశయం -నగరంలో జనసేన శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాబోయే అసెంబ్లీ,పార్లమెంటుఎన్నికల్లో ఏది చెబితే అది చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేయడమే ధ్యేయంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు పనిచేయాలని విజయవాడ నగర జనసేన అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కోరారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక 53వ డివిజన్లో పొట్నూరి శ్రీనివాసరావు, …
Read More »ప్రతి నెల డివిజన్ కి వస్తా…మీ సమస్యలు తెలుసుకుంటా : కేశినేని శివనాథ్ (చిన్ని)
-ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటకు హామీ -కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు -డివిజన్ కుట్టుమిషన్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు ఉచిత పంపిణీ -శివనాథ్ సేవలను కొనియాడిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ డివిజన్ కి మీ కార్పొరేటర్, మీ ఎమ్మెల్యే , మీ ఎంపి ఎప్పుడైనా వచ్చి, మీ సమస్యలు, కష్టాలు తీర్చేందుకు కృషి చేశారేమో తెలియదు కానీ… అధికారంలో వున్నా..ప్రతి పక్షంలో వున్నా ప్రజలకు అండగా టిడిపి నాయకులు వుంటారు. మీకు 43వ …
Read More »వైయస్సార్ ఈబిసీ నేస్తం పేద మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వైయస్సార్ ఈబిసీ నేస్తం పేద మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుందని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఈ బీసీ నేస్తం మూడవ సంవత్సరం లాంచనంగా ప్రారంభించి పేదింటి వెనుకబడిన వర్గాలకు చెందిన 4,19,583 మహిళలకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున 629.37 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అనంతరం …
Read More »జిల్లాలో 16,771 మంది ఈ బి సీ నేస్తం లబ్దిదారులకు రూ. 25.16 కోట్లు జమ
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 16,771 మంది ఈ బి సీ నేస్తం లబ్దిదారులకు రూ. 25,15,65,000 మేర ప్రయోజనం బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి “వైయస్ఆర్ ఈ బి సి నేస్తం” క్రింద అర్హులైన మహిళా లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసేందుకు నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం జిల్లా …
Read More »ఎన్ డి ఎ సభను జయప్రదం చేయడానికి సన్నాహాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో చిలకూలూరి పేటలో తొలి ఎన్ డి ఎ బహిరంగ సభ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరౌతున్న నేపద్యంలో ఈసభను విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీ అన్ని అంశాలు పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈసభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించాలని బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అదే విధంగా బిజెపి శ్రేణులు ఈసభకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సమీక్షా …
Read More »శుక్రవారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం నుండి యధావిధిగా త్రాగునీటి సరఫరా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా కోసం గుర్తించిన లీకుల మరమత్తు పనులు గురువారం రాత్రికి పూర్తి అవుతాయని, శుక్రవారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం నుండి యధావిధిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ కి రా వాటర్ సప్లై చేసే 1000 ఎంఎం డయా పిఎస్సి పైప్ లైన్ పై ఏర్పడిన లీకు పనులను బుధవారం సాయంత్రం …
Read More »చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రీ పోల్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
-రీ పోల్, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత సార్వత్రిక ఎన్నికలు 2019 నందు రీపోల్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తనిఖీ చేసి రీ పోల్ కు కారణాలు తెలుసుకుని, ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు 2024 నందు ఎట్టి పరిస్థితుల్లో రీ పోల్, …
Read More »జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎఎన్ఎం, జిఎన్ఎం, నర్సింగ్ విద్యార్హత కలిగిన యువతకు జపనీస్ (N5, N4, & N3) భాషపై శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు న్యవిస్ హెచ్ ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎఎన్ఎం, జిఎన్ఎం, బి.ఎస్సి -నర్సింగ్ (ANM / GNM / B.Sc Nursing) చదివిన వారికి జపానీస్ భాష పై N5, N4, మరియు N3 …
Read More »వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం మూడవ విడత జిల్లాలోని మహిళలకు రూ.26.14 కోట్లు లబ్ది : జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత కోసం పేద మహిళలకు అండగా చిన్న చిన్న వ్యాపారాలను అభివృద్ది చేసుకోవాలనేలా ఆర్థికంగా ఎదగాలని వైఎస్ఆర్ ఇబిసి నేస్తం మూడవ విడతగా జిల్లాలో 17,428 మందికి రూ.26.14 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నేడు గౌ. ముఖ్యమంత్రి జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీ శ అన్నారు. గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా, బనగానపల్లె నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 4,19,583 మంది లబ్దిదారుల ఖాతాలకు వై.ఎస్.ఆర్. …
Read More »
Prajavartha Online Telugu News