Breaking News

Daily Archives: May 9, 2024

కూట‌మి ఏర్పాటు కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార‌ణం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఎక్క‌డ తగ్గాలో, ఎక్క‌డ నెగ్గాలో తెలియ‌ట‌మే కాదు…గ‌త ఐదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న జ‌గ‌న్ అహంకారం ఎలా అణ‌చాలో కూడా తెలుసున‌ని…ఎన్టీయే కూట‌మి ఏర్ప‌డ‌టానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషే కార‌ణ‌మ‌ని టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ అన్నారు. విజ‌య‌వాడ‌లో గురువారం జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చార ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీ పశువుల హాస్పిటల్ ద‌గ్గ‌ర ప్రారంభ‌మై విశాలాంధ్ర రోడ్డు, ఏలూరు రోడ్డు, అప్సరా …

Read More »

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు  నియోజకవర్గ పరిధిలోని 6,14 డివిజన్ లలో దేవినేని సుధీర, 2,11 డివిజన్ లలో దేవినేని క్రాంతి,8వ డివిజన్ లో కోగంటి సింధు.3వ డివిజన్ లో కేశినేని హైమ,వేగే నందిత వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటి ఇంటి కి వెళ్లి వారికీ సంక్షేమం,అభివృద్ధి గురించి వివరించి,ఎమ్.పి మరియు ఎమ్మెల్యే ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని అబ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నిర్మలాకుమారి, …

Read More »

పేదలకు ఇంటి స్థలాలపై సర్వ హక్కులు కల్పించిన ప్రభుత్వం మనదే

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేసిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పాయకాపురంలో ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల కోసం దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆఖరి క్షణం వరకు పోరాటం చేశారని.. ఆయన స్ఫూర్తితో 2019 …

Read More »

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేసిన మంచిని చూసి ప్రజ‌లు ఓట్లు వేయ‌బోతున్నార‌ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 61వ డివిజన్ పాయకాపురంలో గురువారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, వెలంపల్లి అల్లుడు రాందేవ్ తో ప్రతి గడపకు వెళ్లి.. జగనన్న పాలనలో జరిగిన మేలును వివరించారు. రాష్ట్ర చరిత్రలో …

Read More »

ఎన్నికల అధికారుల వీడియో కాన్పరెన్సు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఐ.జి.లు, డి.ఐ.జి.లు, సీపీలు, ఎస్పీలతో వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, అదనపు సీఈవో …

Read More »

జిల్లాలో పోలింగ్ రోజుకు ముందు 48 గంటలు, కౌంటింగ్ రోజున అన్ని మద్యం షాపులు మూసి ఉంచి డ్రై డే గా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135 సి ప్రకారం , u/s 20(1) ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ రోజు అనగా మే 13వ తేదీకి 48 గంటలు ముందు అనగా మే …

Read More »

పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌

– అధికారులు, సిబ్బందికి నాణ్య‌మైన శిక్ష‌ణ‌ – శాంతిభ‌ద్ర‌త‌లు, భ‌ద్ర‌తా ప‌రంగానూ స‌మ‌న్వ‌యంతో చ‌ర్య‌లు – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని.. పోలింగ్‌, భ‌ద్ర‌తా సిబ్బంది నిర్వ‌హ‌ణ‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. గురువారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేష్ కుమార్ మీనా.. వెల‌గ‌పూడి రాష్ట్ర స‌చివాల‌యం నుంచి ఎన్నిక‌ల‌కు సంబంధించి చివ‌రి 72 గంట‌ల్లో …

Read More »

ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో పోలింగ్ కేంద్రాల‌వైపు అడుగేయండి

– జిల్లా వ్యాప్తంగా 28 ప్ర‌త్యేక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు – ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో హ‌రిత‌, యువ‌, పింక్‌, విభిన్న ప్ర‌తిభావంతుల పోలింగ్ కేంద్రాలు – ఓటింగ్ శాతాన్ని పెంచేలా వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య పండ‌గ రోజైన ఈ నెల 13న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేయాల‌ని.. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక హ‌రిత‌, యువ‌, …

Read More »

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ ధీరుడు.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు

– ఓట‌ర్ల‌కు స్ఫూర్తిగా నిలిచిన 99 ఏళ్ల అడుసుమిల్లి వేణుగోపాల‌రావు – ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయాల‌న్న సంక‌ల్పానికి అడుసుమిల్లి నిద‌ర్శ‌నం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని చాటిచెప్పిన ధీరుడు.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, 99 ఏళ్ల కురువృద్ధుడు అడుసుమిల్లి వేణుగోపాల‌రావు హోం ఓటింగ్ ద్వారా ఓటు హ‌క్కు వినియోగించుకొని ఓట‌ర్ల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో స‌త్య‌నారాయణ‌పురానికి చెందిన 99 ఏళ్ల వృద్ధుడు …

Read More »

మాఫియా రాజ్యానికి చరమగీతం పాడాలి… : పాతూరి నాగభూషణం

-శ్యాంపిట్రోడా… కాంగ్రెస్ భావజాలాన్ని వెల్లడిస్తున్నారు.. సుధీష్ రాంబొట్ల -ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని సభలు విజయవంతం.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తధ్యం…. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు -వేటుకూరి సూర్యనారాయణరాజు -బిజెపి నేతల ఉధ్ఘాటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాఫియా రాజ్యానికి చరమగీతం పాడడానికి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు దీనికి ఉద్యోగవర్గాలు పోస్టల్ బ్యాలెట్ తీరే ఇందుకు సంకేతంగా కనపడుతోందని బిజెపి నేతలు నొక్కి వక్కాణించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం …

Read More »