Breaking News

Daily Archives: May 21, 2024

అగ్నివీర్ వాయు (సంగీతకారుడు) రిక్రూట్మెంట్ ర్యాలీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22వ తేదీ నుండి అగ్ని వీర్ వాయు (సంగీతకారుడు) కోసం భారతీయ వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆసక్తి కల అవివాహితులైన స్త్రీ పురుషులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిపద్ పథకం కింద కాన్పూర్ లోని 3 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్, బెంగళూరులోని 7 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ లలో అగ్నివీర్ వాయు (సంగీతకారుడు) రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 22వ …

Read More »

జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు ప్రతి వారం సమీక్షిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు ప్రతి వారం సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి హెచ్ సి ల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే గీతా బాయి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు 49 పి హెచ్ సి లు, …

Read More »

ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియోలో మంగళవారం ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశం జరిగింది. పత్రికా సమాచార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ సమావేశానికి PIB AP రీజియన్అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతం), రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్.హెచ్. రాజిందర్ చౌదరి మాట్లాడుతూ, IMPCC సమావేశం మెరుగైన సమన్వయం మరియు సమాచారాన్ని పంచుకోవడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ సంస్థలకు వేదికను అందించడానికి, అలాగే సంక్షోభ కమ్యూనికేషన్ మరియు …

Read More »

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన ఇంజినీరింగ్ బృందం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేవస్థానం నందు కొండ క్రింద మరియు పైన జరుగుచున్న అభివృద్ధి పనులను మంగళవారం టెక్నికల్ కమిటీ నిపుణులు ఆర్.కొండలరావు ఆధ్వర్యంలో టెక్నికల్ సభ్యులు – సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ యొక్క సివిల్ డిపార్ట్మెంట్ డీన్ prof. పాండురంగా రావు, prof. రమేష్ కుమార్, పి త్రిమూర్తి రాజు, S శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, దేవాదాయ శాఖ, apuiaml అధికారుల బృందం ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ బృందంతో కలిసి …

Read More »

కలెక్టర్లు ఎస్పీ తరచూ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం వర్చువల్ విధానంలో వేజ్ జనరేషన్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ మిని సమావేశ మందిరం వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత జిల్లా అధికారులతో …

Read More »

కొత్తపేటలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీపై చర్యలు తీసుకోవాలి

-ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతో ఈ సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో క్యూలైన్ల వద్దనే …

Read More »

2030 నాటికి ఎన్టీఆర్ మరియు కృష్ణ జిల్లాలను బాల్య వివాహాలు లేకుండా చేయడానికి కొత్త రోడ్‌మ్యాప్

-ఎన్టీఆర్ & కృష్ణలోని బాల్య వివాహాలపై న్యూఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌కు హాజరైన వాసవ్య మహిళా మండలి -”బాల్య వివాహ రహిత భారతదేశం” ప్రచారంలో భాగంగా 22 రాష్ట్రాలకు చెందిన NGOలు 2024-25 కోసం రోడ్‌మ్యాప్‌ను చర్చిoచాయి -వాసవ్య మహిళా మండలి కొత్త రోడ్‌మ్యాప్ మరియు శక్తితో 2030 నాటికి ఎన్టీఆర్ & కృష్ణ జిల్లాలను బాల్య వివాహాలను రహితంగా చేయడం ఖాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2030 నాటికి దేశంలో బాల్య వివాహాలను నిరోదించాలని ఐక్యత మరియు దృఢ సంకల్పం యొక్క …

Read More »

మా అరుణాచల యాత్ర… : దగ్గుబాటి పురంధేశ్వరి

అరుణాచలం, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలేశ్వర స్వామి వారి దైవ సన్నిధి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచల హిల్స్ దగ్గర ఉన్న శివాలయము. ఈ ఆలయం పంచభూతాల్లో అగ్నితత్వ లింగం. పురాణ కథనం ప్రకారం .. మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం రోజున అగ్ని రూపంలో శిలగా ఉద్భవించారని ప్రతీతి.ఇక్కడ ఈ పర్వతాన్శే భగవత్ స్వరూపంగా భక్తులు భావిస్తారు. భక్తులు 14 కిలోమీటర్ల దూరం ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తూ భక్తితో కొలుస్తారు. ప్రతి పౌర్ణమికి దాదాపు పది …

Read More »

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి జాతర సందర్భంగా మంగళవారం ఫల పుష్పాదులు సమర్పించి దర్శించుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఆలయ పూజారి శాస్త్రోక్తంగా పూజ చేసి అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలు కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంగమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నానని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి పెంచల …

Read More »

మే 23 నుండి పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ

-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -జూన్ 7న సీట్ల కేటాయింపు, 10న తరగతుల ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ గురువారం నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేయటం జరుగుతుందన్నారు. అమరావతి లోని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి …

Read More »