Breaking News

Monthly Archives: October 2024

అధికారుల సంయుక్త పరిశీలన తో ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో సంయుక్త పరిశీలన చేస్తేనే ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. శాఖధిపతుల సమన్వయంతో ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయడం వల్ల వ్యర్ధాలు, సి అండ్ డి వేస్ట్, తొలగించుట, త్రాగునీటి పైప్లైన్ల మరమ్మతులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర …

Read More »

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరి క్లబ్ ఆఫ్ విజయవాడ 3020 ఆధ్వర్యంలో కృష్ణలంక నందుగల ఎ.పి.యస్.ఆర్.యమ్.సి ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత కంటి శిభిరాన్ని ముఖ్య అతిథి డి.చంద్ర శేఖర్, ఆడిషినల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్), విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 3020 “దృశ్యం ఐ కేర్ ప్రాజెక్ట్” ద్వారా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంటి పరీక్షలతో పాటుగా ఉచితంగా కళ్ళజోడు ను అందించే బృహత్తర కార్యక్రమం ప్రారంబించినందుకు సంస్థ …

Read More »

ప్రస్తుత పర్యాటక సమస్యలను అర్థం చేసుకోవాలి… : డాక్టర్ తరుణ్ కాకాని  

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్‌లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైజాగ్ పార్లమెంట్ సభ్యుడు మతుకుమిల్లి భరత్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బాలాజీ నూకసాని, ఎంఎస్‌ఎంఈ దేవ్ కౌన్సిల్ చైర్మన్ శివ శంకరరావు తమ్మిరెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, 20 మంది చైర్మన్‌లు హాజరయ్యారు. పాయింట్ ప్రోగ్రామ్ లంకా దినకర్, ఏపీ అర్బన్ …

Read More »

బి ఎన్ కే యూ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్-2024 విజేత నీలాష్ సాహా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దేశాల నుండి 508 క్రీడాకారులు పాల్గొనగా క్లాసికల్ విభాగంలో ఐదు రోజులు పాటు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్ల పోటీలు నిర్వహించారు. క్లాసికల్ విభాగంలో 10 లక్షల నగదు బహుమతిని 75 నగదు బహుమతులుగా, దాదాపు 100కు పైగా ట్రోఫీలను బహుమతి ప్రధానం చేశామని టోర్నమెంట్ కన్వీనర్ ఎస్కే ఖాసీం,బి ఎన్ కే యూ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఓపెన్ విభాగం విజేత 1]ఛాంపియన్ :నీలాష్ సాహా (2467) , ఇంటర్నేషనల్ మాస్టర్ 8/9 …

Read More »

ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్, వాంబే కాలనీ, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో వరద బీభత్సం వలన నష్టపోయిన చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి …

Read More »

బృహస్పతి ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువలరీ షోరూమ్ ప్రారంభించిన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గ‌ద్దె

-రాజ‌ధానిలో వ్యాపార రంగం పుంజుకుంటుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందర్ రోడ్డు లో బృహస్పతి ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువలరీ మెగా షోరూమ్ ను శ‌నివారం ఎంపి కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి ప్రారంభించ‌గా, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. అనంతరం షోరూమ్ అధినేత‌లు శ్రీరాం సీతారామ్మూర్తి, శ్రీరాం జ‌య‌రాముడు ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌త్క‌రించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ …

Read More »

కృత్రిమ ఉద్యమానికి… రాజకీయపు రంగు వర్గీకరణ కుట్ర

-మాలల మహాగర్జన నిర్వాహక సభ -వర్గీకరణ ఆపకపోతే మాలల గర్జన తప్పదు -నవంబరు 26 న మాలల మహాగర్జన -నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా సభ -రాజీకయం లబ్దికోసం వర్గీకరణ -వర్గీకరణ మాధిగలకు కూడా నష్టం -క్రిమిలేయర్ తో అందరూ నష్టపోతారు -అఖిల భారత మాల జేఏసీ ఛైర్మన్ గా ఉప్పులేటి దేవీ ప్రసాద్ -నవంబరు 26న భారీ బహిరంగ సభ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్పీ వర్గీకరణ కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఉద్యమానికి…. రాజకీయంగా ప్రయోజనం పొందాలని కేంద్రం పన్నిన కుట్రలో …

Read More »

ట్రాఫికింగ్, వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల సమస్యలు మరియు సవాళ్లపై రాష్ట్ర స్థాయి సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెల్ప్ మరియు విముక్తి సంయుక్తంగా శనివారం స్థానిక హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగ నాయకులు మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతో ట్రాఫికింగ్ మరియు వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల (సెక్స్ వర్కర్స్) సమస్యలు మరియు సవాళ్లపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో పీ.ఓ.డబ్ల్యూ, ఐద్వా, ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యూ, ఆంద్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య, దళిత స్త్రీ శక్తి, జనసేన మహిళా విభాగాలు, భూమిక ఉమెన్ కలెక్టివ్, వివిధ రాజకీయ పార్టీల …

Read More »

రేపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

-సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 26 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుండి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు …

Read More »

ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

-నిర్వీర్యమైన వీధిదీపాల నిర్వహణ ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు సీఎం నిర్ణయం -గ్రామ, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు రూ.150 కోట్లు విడుదలకు సీఎం అంగీకారం -55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌల వినియోగానికి నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు …

Read More »