తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం నేటి మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వీరికి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి గారు అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం చేరుకున్నారు. వీరికి తిరుపతి …
Read More »Monthly Archives: October 2024
ఎస్ఎస్ఆర్ 2025 ఫోటో ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అమరావతి నుండి ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణపై- 2025 కార్యక్రమం అమలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య మరియు సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిఈఓ గారికి వివరిస్తూ జిల్లాలో ఇంటింటి ఫోటో ఎలక్టోరల్ జాబితా వెరిఫికేషన్ …
Read More »జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన అక్టోబర్ నెలకు సంబందించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ
-జిల్లాలో 2,66,342 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.71 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6 గం.ల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2,66,342 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.71 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 …
Read More »మన పరిసరాలను గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-మన తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత పట్టణంగా మనం అందరం ఉంచుకోవాలి: ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు -స్వచ్చత హి సేవ 2024 కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి పలు కార్యక్రమాల ద్వారా కాలుష్య రహిత పట్టణంగా చర్యలు చేపడుతున్నాం: మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, …
Read More »మహా నగరంగా మచిలీపట్నం… : మంత్రి
-జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావులతో కలిసి నగరంలోని 28వ డివిజన్లో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 28వ డివిజన్లోని …
Read More »స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2 వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం నగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు లతో కలిసి మంగళవారం వేకువ జామున నుండి నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తొలుత మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో …
Read More »ముఖ్యమంత్రి మచిలీపట్నంలో పర్యటిస్తున్న దృష్ట్యా ఏర్పాట్లు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నంలో పర్యటిస్తున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల …
Read More »మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గం మాచవరం రైస్ మిల్ దగ్గర మంగళవారం మధ్యాహ్నం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంట్ …
Read More »క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకే త్రాగునీటిని పంపిణీ చేయండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీరు కోసం 25 ప్రాంతాలలో పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకే త్రాగునీటి పంపిణీ చేయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సిబ్బందిని పెంచి రెండు పాయింట్లు మధ్యలో ఉన్న భక్తులకు త్రాగునీటి లోపం లేకుండా వారి వద్దకే పంపిణీ చేయాలని అలాగే అమ్మవారి భక్తులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం …
Read More »