Breaking News

Monthly Archives: October 2024

గ్రీవెన్స్ ను జీరో స్థాయికి తీసుకురావాలి

-ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పుకోవద్దు -ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయాలి -చట్టవిరుద్దంగా చేసిన ఫ్రీ హోల్డ్ భూములపై న్యాయ సలహా -పోలాలతోపాటు ఇళ్లకు కూడా జియో ట్యాగింగ్ -త్వరలోనే రెవిన్యూ సదస్సులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ …

Read More »

వరద సహాయక బృందాన్ని అభినందించిన ప్రత్యేకవ్యవసాయ ప్రధాన కార్యదర్శ బుడితి రాజశేఖర్ IAS, మరియు  ఎస్.డిల్లిరావు IAS, డైరెక్టర్ వ్యవసాయశాఖ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 24, 2024 న జరిగిన భారీ వర్షాలు మరియు వరదల సమయంలో, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో15 సంవత్సరాలుగా నివాసం ఉంటూ సాయిరాం కేటరింగ్ నిర్వహిస్తున్న fishermanboat సొసైటీ బృందం (రవికుమార్, కర్రి పోసయ్య, కర్రి నాని, మల్లాది చరణ్, వినోద్) మానవతా దృక్పథంతో తమ ప్రాణాలను పణంగా పెట్టి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బంది పడుతున్న వృద్ధ మహిళలు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు బోట్ల ద్వారా …

Read More »

ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆదుకుంటామని మోదీ ప్రభుత్వ భరోసా

-రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుంచి కేంద్ర వాటాగా బయానా (అడ్వాన్స్‌) గా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF)గా 14వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 5858.60 కోట్లు విడుదల -వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మణిపూర్ రాష్ట్రాలకు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను (IMCT) అక్కడికక్కడే నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి పంపిన కేంద్రం  -రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) …

Read More »

సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి

-కృష్ణా జిల్లా అధికారులు,మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష -రేపు బందరు లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ -అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు -మచిలీపట్నం కలెక్టరేట్ లో మీడియాతో మంత్రి నారాయణ కామెంట్స్… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు నిర్వహించే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం రానున్నారు. నగరంలో …

Read More »

మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లెకు కొత్త రైల్వే లైన్లు… : ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నర్సాపురం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైల్వే లైన్ లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్వే పనులు ప్రారంభించినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని స్థానిక రహదారులు భవనాల అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా వాసుల చిరకాల వాంఛ, దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఋణం …

Read More »

త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం : హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

-slprb.ap.gov.in వెబ్సైట్ లో పూర్తి వివరాలు : హోంమంత్రి -రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వ చొరవతో మోక్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో …

Read More »

కేంద్ర ప్రాయోజిత పధకాలను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్ళాలి

-రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఎస్ పధకాలు,నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలి -వివిధ దశల్లోని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ల పనుల వేగవంతం చేయాలి -పూర్తైన పనులకు యుసిలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చు -పధకాల మలులో గల అడ్డంకులను తొలగించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు -రాష్ట్ర డిజిపిలో 3వవంతు ఆదాయం వస్తున్నఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత …

Read More »

అభివృధ్ధి తో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం

-జగన్ మాట తప్పాడు చంద్రబాబు మాట నిలబెట్టాడు , -ఫించన్ల పంపిణి చరిత్రలో నిలిచిపోతుంది:మంత్రి సవితమ్మ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12,వార్డు 13వ వార్డులో వరుసగా నాలుగో నెల ఇంటి వద్దకే వచ్చి, ఒకటో తారీఖునే పింఛన్ ను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవితమ్మ, ఉద్యోగులు, స్థానిక నేతలు. ఫించన్ దారులతో …

Read More »

1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార

-కిలో కందిపప్పు రూ.67… అర్థ కిలో పంచదార రూ.17 -నేటి నుంచి పంపిణీ ప్రారంభం -రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్థ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కారుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై-2024 అభ్యర్థులకు సూచనలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : • ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 03-10-2024 నుండి 21-10-20-24 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో జరుగుతుంది. • మొదటి సెషన్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. • ఇంతవరకు హాల్టికెట్ లు డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సత్వరమే తమ హాల్ టిక్కెట్లను http://cse.ap.gov.in. వెబ్సైటు నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. …

Read More »