Breaking News

Monthly Archives: October 2024

స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ మరియు పోస్టర్ల ఆవిష్కరణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ సాగర్ సుందర్ సాగర్ నినాదం తో క్లీన్లినెస్ ఆఫ్ బీచెస్ లొ ఈరోజు మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరన స్వచ్ఛతాహి సేవ ముగింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరి చేత గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలవేసి చేసిన సేవలను కొనియాడారు అనంతరం స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ …

Read More »

నిబద్ధతతో పనిచేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి

-ప్రతి సెక్టార్ లోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలి. -భక్తుల మనోభావాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల మూడవ తేదీ నుంచి జరిగే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో, నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. బుధవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …

Read More »

ఆదివాసీల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి పీఎం జ‌న్ జాతీయ ఉన్న‌త గ్రామ అభియాన్‌

– ఎన్‌టీఆర్ జిల్లాలో 5 మండ‌లాల్లోని 17 గ్రామాల్లో ప‌థ‌కం అమ‌లు – స‌మాజంలో అన్ని వ‌ర్గాల‌తో స‌మానంగా గిరిజ‌నులు ఎద‌గాలి – అభివృద్ధి ఫ‌లాలు అందుకొని ఉన్న‌త స్థితికి చేరుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివాసీల ఉన్న‌తి, స‌ర్వ‌తోముఖాభివృద్ధి ల‌క్ష్యంగా గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి మ‌హాత్మా గాంధీ జ‌యంతి రోజున ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ జాతీయ ఉన్న‌త గ్రామ అభియాన్ (పీఎం జుగా) ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. బుధ‌వారం …

Read More »

‘‘మెస్సీయ ఫెలోషిప్‌’’ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘మెస్సీయ ఫెలోషిప్‌’’ ఆధ్వర్యంలో దైవజనులు డాక్టర్‌ సజ్జా రత్నకుమార్‌ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం విజయవాడ స్థానిక ఆటోనగర్‌ గేట్‌ వద్ద 100 అడుగుల రోడ్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు డాక్టర్‌ సజ్జ రత్నకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మధ్యాహ్నానికి సుమారు 2500 మంది పేషెంట్లు వారి వారి వ్యాధులను, నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వ్యాధులను బట్టి ఉచిత టెస్టులు, డాక్టర్‌ సలహాలు. చేయించుకుని …

Read More »

స్వచ్ఛ రహితమైన సమాజం అంటే కాలుష్యరహితమైన సమాజం- రాయన భాగ్యలక్ష్మి, మేయర్

-సైకిల్ థన్ ద్వారా స్వచ్ఛత హి సేవ పై అవగాహన ప్రజల సహకారంతోనే సాధ్యం – ధ్యానచంద్ర, కమిషనర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయల భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ఈట్ స్ట్రీట్ వద్ద నిర్వహించిన సైకిల్ థాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛత అంటే కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాదు కాలుష్యం పరిశుభ్రత అని కాలుష్య రహిత సమాజంగా …

Read More »

చీపురు పట్టి విఎంసి ఆఫీస్ శుభ్రపరిచిన మేయర్, కమిషనర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తామే స్వయంగా చీపుర్లు పట్టి విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయమును పరిశుభ్రపరచిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిసరాలను పరిశుభ్రపరుస్తూ మహాత్ముని స్మరించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కమిషనర్ ధ్యానచంద్ర, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గాంధీ …

Read More »

గాంధీజీ ప్రబోధించిన సమతావాదమే దేశానికి రక్ష

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ – గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మ గాంధీ ప్రబోధించిన సమతావాదమే భారతదేశానికి రక్షణ కల్పిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అక్టోబరు 2వ తేది గాంధీ జయంతిని పుస్కరించుకుని సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఒన్‌టౌన్‌లోని గాంధీ పార్కులో సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ …

Read More »

కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష -2025 పోస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యా విధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల సాధించిన ప్రగతి, క్యాంపస్ ప్లేసెమెంట్స్ అంశాలపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం …

Read More »

కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు ప‌వ‌న్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలేశుని మొక్కుబడి తీర్చుకోవాలనే పట్టుదలతో పట్టిన దీక్ష లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి నడక దారిలో బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ వైఫల్యాల ప్రభావం రాష్ట్ర ప్రజల పై పడకూడడనే సదుద్దేశ్యంతో పవన్ వారం రోజుల క్రితం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. చివరిరోజున తిరుమల లో తన దీక్ష ను విరమిస్తానని ప్రకటించారు. ఆ ప్రకారం మంగళవారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి …

Read More »

గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమ

-కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తాం…జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం -గుండ్రేవుల, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు -దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేత -వచ్చే డిసెంబర్ నెలాఖరుకు డీఎస్సీ పరీక్షలు పూర్తి చేసి టీచర్ పోస్టుల భర్తీ -రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ -పుచ్చకాయలమాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం -పత్తికొండ నియోజకవర్గం, పుచ్చకాయలమాడ గ్రామంలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ, నేటి …

Read More »