-అమ్మవారి భక్తులకు ఏర్పాటులలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ పారిశుధ్య నిర్వహణ పక్కగా జరగాలని, దసరా మహోత్సవాలకి వచ్చిన అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల ఆదేశించారు. గురువారం ఉదయం సీతమ్మ వారి పాదాలు, వినాయకుడి గుడి, రథం సెంటర్, అమ్మవారి గుడి పైకి కమిషనర్ ధ్యానచంద్ర వెళ్లి …
Read More »Monthly Archives: October 2024
వర్షాకాలం తురువాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ
-అబ్కారీ, గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -అక్టోబరు 15 నుండి 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో వినియోగంలోకి 108 రీచ్ లు -అతి త్వరలో రాష్ట్ర పర్యావరణ మదింపు కమిటీ నియామయం -త్వరితగతిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలం తర్వాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, అబ్కారీ, గనులు, భూగర్భ …
Read More »స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రౌండ్ టేబుల్ ఇండియా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఊర్మిళ నగర్ లోని హెచ్ ఓ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ ఇండియా, ఎస్బిఐ కార్డ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు సుజనా హాజరై బాధితులకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. …
Read More »వైభవంగా దసరా ఉత్సవాలు
-దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి పై గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో, కె ఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు. దర్శనం అనంతరం …
Read More »బీసీల బాగే బాబు లక్ష్యం
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత -సీడ్ పథకంతో సంచార జాతుల అభివృద్ధికి పెద్దపీట -బీసీ విద్యార్థుల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామన్న మంత్రి -బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు -100 బీసీ హాస్టళ్లలో రిసోర్సు సెంటర్ల ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడి -విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక మోనటరింగ్ చేస్తామన్న మంత్రి -డ్యాష్ బోర్డులో విద్యార్థుల హెల్త్, ప్రొగ్రెస్ రిపోర్టులు, -బీసీల సంక్షేమానికి నిధులు కొరతరానివ్వబోం : మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల బాగే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, …
Read More »తొలి రోజు బాలత్రిపుర సుందరిగా దుర్గమ్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవములలో తొలి రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్ధము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ప్రాయశ్చిత్త దీక్ష విరమణ -స్వామి వారికి ప్రత్యేక పూజలు.. -వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన పవన్ కళ్యాణ్ -మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరణ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన …
Read More »బందరు పోర్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా లో పర్యటనలో భాగంగా మచిలీపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో స్వల్ప మార్పు చేసుకున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి చేసిన విజ్ఞప్తి మేరకు మచిలీపట్టణం పోర్ట్ ను అధికారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి బందరు పోర్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను పరిశీలించి వాటి వివరాలను …
Read More »2029 నాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్
-గత ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపిన చెత్తపన్నును రద్దు చేస్తున్నాం -పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, శుభకార్యం రోజున చెట్టు నాటండి -మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులను గౌరవించాలి -2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం..గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం -గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం…ఆయన ఆశయాలకు అనుగుణంగా అంతా పనిచేద్దాం -మచిలీపట్నం మెడికల్ కళాశాలకు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు -స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -పారిశుధ్య …
Read More »బందరు పోర్ట్ నిర్మాణం 2025 అక్టోబర్ లోగా పూర్తి
-గత ప్రభుత్వ సమయంలో బ్రష్టుపట్టిన వ్యవస్థలన్నిటినీ గాడిలో పెడతాం -నేషనల్ కాలేజీ ని స్వాధీనం చేసుకుని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో బ్రష్టుపట్టిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో ఎ.జె కళాశాలలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం …
Read More »
Prajavartha Online Telugu News